Category: ఆంధ్రప్రదేశ్

డా. బి. ఆర్. అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు ప్రధానం..

మనన్యూస్,సింగరాయకొండ:సాంత్వనాసేవా సమితి డైరెక్టర్ రావినూతల జయ కుమార్ చేసిన సేవా కార్యక్రమాలు కాను. ముఖ్యంగా బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాలల వెట్టి చాకిరి నిర్మూలన, బాల కార్మికుల వ్యవస్థ ను బంగారు బాల్యం కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన…

పారిశుధ్య కార్మికులకు సానిటరీ వస్తువులు  పంపిణీ

మనన్యూస్,సింగరాయకొండ:గ్రామ పంచాయతీ నందు పనిచేయు పారిశుధ్య కార్మిక సిబ్బందికి తే: 15/04/2025 దిన దుస్తులు , నిత్యావసర సరుకులు ,పాదరక్షకాలు ( చెప్పులు ) లను సర్పంచ్ ” తాటిపర్తి వనజ ” అద్యక్షతన గ్రామ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో పంపిణీ…

వక్ఫ్ సవరణ బిల్లుపై వ్యతిరేకంగా నెల్లూరులో ముస్లిం సోదరుల భారీ నిరసన ర్యాలీ.

మనన్యూస్,నెల్లూరు:వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని నినాదాలతో హోరెత్తించిన ముస్లిం సోదరులు.నెల్లూరులో ముస్లిం సోదరులు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ బిల్లు ను పార్లమెంట్లో ఆమోదించడాన్ని నిరసిస్తూ నెల్లూరు నగరంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ నాయకుల…

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళ్లు

మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ…

అంబేద్కర్ కి నివాళులు

మనన్యూస్,నెల్లూరు:అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ.. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు డాక్టర్. బి ఆర్.అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని యావత్ భారతావని ఆయన దేశానికి అందించిన విలువైన సేవలను స్మరిస్తూ జనసేన పార్టీ తరపున ఘన నివాళులర్పిస్తున్నాం అని…

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళ్లు

మనన్యూస్:రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కావలి ముసునూరులో ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి .భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా,కావలి…

నెల్లూరు రూరల్ శివారు కాలనీల అభివృద్ధికి కృషి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్, రామ్మూర్తి లేఔట్ మాస్టర్స్ కాలనీలో సోమవారం పర్యటించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలకే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్, యువనేత,…

అంబేద్కర్ జయంతి సందర్భంగా డా: బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు

మనన్యూస్,నెల్లూరు:రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా డా: బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.పై కార్యక్రమంలో మాజీ నగర మేయర్ నందిమండలం భాను శ్రీ,…

మద్రాసు బస్టాండ్ సెంటరులోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ ఓ.ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, అధికారులు, దళిత సంఘాల నాయకులు.ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులు…

దుంపలగట్టు అంకాలమ్మ జాతరలో పాల్గొన్న—ysrcp ప్రముఖులు.

కడప జిల్లా: కాజీపేట: ఏప్రిల్ 15: మన న్యూస్: వైయస్సార్ జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టు అంకాలమ్మ జాతర పాల్గొన్న. సందర్భంగా మూడవరోజు వైఎస్ఆర్ సీపీ నాయకుడు రెడ్డెం వెంకటసుబ్బారెడ్డి ఆహ్వానం మేరకు దుంపలగట్టు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…