Category: ఆంధ్రప్రదేశ్

వై.ఎస్. షర్మిలారెడ్డిని గృహనిర్బంధం చేయడం అన్యాయం— ఎన్.డి. విజయజ్యోతి,

కడప జిల్లా: జమ్మలమడుగు మన న్యూస్: ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డిని గన్నవరం, విజయవాడలోని ఆమె నివాసంలో గృహ నిర్బంధం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఎన్.డి.…

డిసిసి బ్యాంకు ఛైర్మెన్ ను సన్మానించిన— జహంగీర్ బాషా

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 30: కడపజిల్లా సహకార బ్యాంకు ఛైర్మెన్ గా ఎంపిక అయిన మంచూరు సూర్య నారాయణ రెడ్డి ని తెలుగు యువత కడప పార్లమెంట్ ఉపాధ్యక్షులు జహంగీర్ బాషా మంగళవారం ngo కాలనీ అయన…

రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 30: రెడ్డి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో సిద్ధవటం రోడ్డు లోని వైయస్సార్ విగ్రహం వద్ద కీ.శే.పెద్దిరెడ్డి లక్ష్మమ్మ జ్ఞాపకార్థం భర్త పెద్దిరెడ్డి నర్సారెడ్డి సహకారంతో చల్లని మంచి నీరు చలివేంద్రాన్ని ఏర్పాటు…

టిడిపి సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ భౌతికకాయానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ నివాళి

మన న్యూస్ బంగారుపాళ్యం ఏప్రిల్-29: పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, మొగిలి వెంకటగిరి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ (టిడిపి) సీనియర్ నాయకుడు, మాజీ మండల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ (కవి) భౌతికకాయానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ నివాళ్ళు అర్పించారు. చంద్రశేఖర్…

బంగారుపాళ్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మనన్యూస్ బంగారుపాళ్యం ఏప్రిల్-29*పూతలపట్టు నియోజకవర్గం,బంగారుపాళ్యం మండలం కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రారంభించారు. మంగళవారం ఉదయం బంగారుపాళ్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన…

ఎమ్మెల్సీ హరిప్రసాద్ని కలిసిన నెల్లూరు జిల్లా జనసేన నాయకులు

మన న్యూస్ ,మంగళగిరి/ నెల్లూరు, ఏప్రిల్ 29:ఉగ్రవాద దాడి లో మరణించిన భారతీయులకు డిప్యూటి సి ఎం పవన్ కళ్యాణ్ జనసేన సంతాప సభ అనంతరం జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయం లో ఏపీ టిడ్కో చైర్మన్ జిల్లా పర్యవేక్షకులు…

శ్రీ కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు 2025 సేవా కమిటి ఏర్పాటు

మన న్యూస్, కోవూరు, ఏప్రిల్ 29:- ఎమ్మెల్యే ప్రశాంతమ్మ చొరవతో 12 మందితో ఏర్పడిన కమిటీ.- మే 17 నుంచి 27 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు.బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయానికి నూతన సేవా కమిటీని ఏర్పాటు…

ఎన్ సి సి మూడవ వార్షిక శిక్షణా శిభిరం

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 29:10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే ఆధ్వర్యంలో10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-3, 28 ఏప్రిల్…

మహిళల సంక్షేమమే లక్ష్యంగా ‌అభివృద్దే ఆశయంగా ప్రజాసత్తా::పులగర శోభనబాబు

నెల్లూరు మన న్యూస్: ప్రజాసత్తా ఆధ్వర్యంలో ప్రజాసత్తా వ్యవస్థాపక,జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు అధ్యక్షతన మంగళవారం నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు నెల్లూరు పార్లమెంటరీ ప్రజాసత్తా మహిళా కమిటీ ఏర్పాటు సందర్భంగా విలేకరుల సమావేశం జరిగినది. ఈసందర్భంగా ప్రజాసత్తా వ్యవస్థాపక,అధ్యక్షులు…

నరసాపురం పార్లమెంట్ పరిశీలికునిగా ముదునూరి మురళీ కృష్ణంరాజు

ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకునిగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ముదునూరి మురళి…