Category: ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

తవణంపల్లి/ జనవరి 2 మన ద్యాస తవణంపల్లి- అరగొండ మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది.పోలీసు వారి వివరాల ప్రకారం రోడ్డు ప్రమాదములో మరణించిన వ్యక్తి వివరాలు.వంక రాజు సురేష్ కుమార్ వయసు(21) సంవత్సరాలు, తండ్రి వంకరాజు సుధాకర్ ఎల్లవపల్లె విలేజ్, పోరుమామిళ్ల…

ప్రజల అవసరాలు,సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన……… రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 1:జిల్లాల పునర్విభజన అంశం పూర్తిగా ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం, ఆర్థిక సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేపట్టిన నిర్ణయమని రాష్ట్ర ధర్మాదాయ,దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఎవరిని బలవంతంగా కట్టడి చేసినా,…

బిజెపి కాకినాడ జిల్లా పూర్వ ఉపాధ్యక్షుడు, స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక షిరిడినగర్ లో బిజెపి కాకినాడ జిల్లా పూర్వ ఉపాధ్యక్షుడు,యు వి ఆర్ కంపెనీ చైర్మన్ ఉమ్మిడి వెంకట్రావు స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా గురువారం నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని…

ఘనంగా బదిరెడ్డి గోవింద్ సమక్షంలో భారీ కేక్ కట్ చేసిన ,

ముద్రగడ పద్మనాభం,ముద్రగడ గిరిబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైఎస్సార్‌సీపీ నేత గోవింద్ మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: నూతన సంవత్సరం పురస్కరించుకుని ప్రముఖ రాజకీయ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బదిరెడ్డి గోవింద్ మర్యాదపూర్వకంగా .పార్టీ…

ఆలయాల్లో తప్పులు జరిగితే ఉపేక్షించం…ఎంతటి వారైనా కఠినంగా చర్యలు తీసుకుంటాం……. రాష్ట్ర ధర్మదాయ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన ధ్యాస,ఆత్మకూరు,డిసెంబర్ 31 :రాష్ట్రంలో ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై బుధవారం ఆత్మకూరులో పాత్రికేయులతో మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రి ఆనం మాట్లాడుతూ…… ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాం…పూర్తిస్థాయిలో విచారించి చర్యలు…

కార్యకర్తలకు అండగా ఉంటాం…….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస,నెల్లూరు,డిసెంబర్ 31 : నెల్లూరు వేదయపాలెం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్యాలయంలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన 32 మంది కార్యకర్తలకు అవార్డుల ప్రధానం చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా…

పింఛన్ల పంపిణీ లో చరిత్ర సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస, ,మనబోలు, డిసెంబర్ 31:వైసీపీ హయాంలో నాపై 18 అక్రమ కేసులు పెట్టారు..ఏ రోజూ పారిపోలేదు..ధైర్యంగా ఎదుర్కొన్నా అనే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం నెల్లూరు జిల్లా మనుబోలు బీసీ కాలనీలో పింఛన్ల పంపిణీ సందర్భంగా…

కోవూరు అభివృద్ధికి శ్రీకారం….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస,కోవూరు,డిసెంబర్ 31: సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా వున్నారన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కోవూరు పంచాయతీలోని 10 వ వార్డులో పెన్షన్ పంపిణి చేసిన అనంతరం…

వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ కార్యాలయంలో నేతల సందడి

మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 31 :మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో.. వైసిపి నెల్లూరు నగర నియోజకవర్గ వాలంటీర్స్ విభాగం అధ్యక్షురాలుగా అరవ ప్రమీల…

ప్రజా సమస్యలు పట్టని నెల్లూరు పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

. మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 31 : నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లతో కలిసి.. ఎక్సె ఆఫీషీయో నెంబర్ హోదాలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిల్…