Category: ఆంధ్రప్రదేశ్

నెల్లూరు 51 వ డివిజన్ ఆత్మీయ సమావేశంలో డివిజన్ ఇన్చార్జిగా అరవ సందీప్ ను ప్రకటించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే17:నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ కావేరి అవెన్యూలో 33 లక్షల రూపాయలు వ్యయంతో సిసి రోడ్డు, సిసి డ్రైన్ కు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.25 రోజుల్లో…

కర్ణాటక రాష్ట్ర గవర్నర్ నుండి వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్న కావలి వాసి “కావ్య”

మన న్యూస్, కావలి ,మే 17:నెల్లూరు జిల్లా కావలికి చెందిన కుమారి తొట్టెంపూడి కావ్య శుక్రవారం బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ( గాంధీ కృషి విజ్ఞాన కేంద్ర ) నుండి డాక్టరేట్ అందుకున్నారు. అదే విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన కావ్య,…

ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యం…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యమని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరకూల సత్య ప్రభ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలం కొంతంగి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు…

అక్రమ తొలగింపుకు గురైన పద్మకు న్యాయం చేయాలి…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : శంఖవరం సమగ్ర శిశు అభివృద్ధి పథకం ప్రాజెక్టు కార్యాలయ అధికారిని మొండి వైఖరి నశించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి గెడ్డం బుల్లమ్మ ద్వజమెత్తారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…

ఘనంగా సాయి చందు – ధరణి వివాహ మహోత్సవం వధూవరులను ఆశీర్వదించిన పలువురు నాయకులు

వెదురుకుప్పం, మన న్యూస్, మే 17:వెదురుకుప్పం మండలంలోని చవటగుంట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పుల్లూరు రఘునాథరెడ్డి కుమారుడు సాయి చందు, అదే మండలానికి చెందిన వెదురుకుప్పం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి కుమార్తె ధరణి వివాహ వేడుక శుక్రవారం అత్యంత…

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్): కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పై ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు…

48 సర్వేనెంబర్ లో గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములు కి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి

మన న్యూస్ సాలూరు మే 17:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కుడుమూరు భూ పోరాట కమిటీ కన్వీనర్ అప్పలస్వామిఆధ్వర్యంలో కుడుమూరు మెట్టవలస వద్ద జరిగిన సభ లో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ…

ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

మన న్యూస్ సింగరాయకొండ:- పరిసరాలు పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి వేసవి దృష్ట్యా ప్రజలు చల్లని నీరు, మజ్జిగ ఎక్కువగా త్రాగాలి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి…

గూడూరు రైల్వే స్టేషన్ పడమర వైపు గుర్తు తెలియని మగవ్యక్తి మృతి

మన న్యూస్ ,గూడూరు, మే 17: తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్ పడమర వైపు నార్త్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మగవ్యక్తి (వయస్సు సుమారు 70 సంవత్సరాలు) మృతదేహం గురించి 17వ తేదీ ఉదయం 8:00…

ఏ సమస్య ఉన్నా ఒక ఫోన్ కాల్ చేయండి స్పందిస్తా……… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే17:నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ కావేరి అవెన్యూలో 33 లక్షల రూపాయలు వ్యయంతో సిసి రోడ్డు, సిసి డ్రైన్ కు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.25 రోజుల్లో…