దళితుల ఆత్మగౌరవ సమావేశానికి హాజరైన నేతలు భారత్ మహాసేన అధ్యక్షులు మహాసేన బాబు..///
బోగోలు ఆగస్టు 17 మనన్యూస్ ప్రతినిధి ://// బోగోలు మండల కేంద్రంలో దళిత నాయకులు బత్తల రవిచంద్ర ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన సీనియర్ దళిత నాయకులు, జేఏసీ…