Category: Uncategorized

రాజ్యాంగం పట్ల అవగాహనకల్పించడమేధ్యేయంగా కార్యక్రమాలు

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుణ్యమూర్తి . చిత్తూరు, మనధ్యాస, మార్చి15 రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే ద్వేయంగా ఉద్యమస్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది చింతమాకుల…

రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే ధ్యేయంగా కార్యక్రమాలు – ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుణ్యమూర్తి చిత్తూరు, మార్చి : రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే ద్వేయంగా ఉద్యమస్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది చింతమాకుల పుణ్యమూర్తి తెలిపారు. ఆదివారం సాయంత్రం నగరంలోని అంబేద్కర్ భవన్ లో బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం – 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన ప్రముఖులకు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుణ్యమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అంబేద్కర్ స్ఫూర్తితో హక్కులను తెలుసుకుని తమ హక్కులను సాధించుకునేలా బహుజన దళితులు ముందుకు సాగుతూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బహుజన వర్గాలపై, యువత, మహిళలు, ఉద్యోగులపై దాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు. దళితుల హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయన్నారుడాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలంటే… ప్రశ్నిస్తేనే సాధ్యమవుతుందన్నారు. ప్రజా, రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై రాజ్యాంగం ద్వారా అవగాహన కల్పించడానికి గ్రామస్థాయి నుండి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అవగాహన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. అందులో భాగంగానే తిరుపతి సమీపంలోని గాజులమండ్యం నుండి గత ఏడాది డిసెంబర్ 28వ తేదీ నుండి ఉద్యమానికి నాంది పలికామన్నారు. బహుజనులను అప్రమత్తం చేసేందుకే చిత్తూరులో దళిత బహుజన నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగం పట్ల యువనాయకత్వం అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాబోయే రోజుల్లో బహుజన వర్గాలను ఏకం చేసి రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు, బహుజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుణ్యమూర్తి. చిత్తూరు, మన ధ్యాస , మార్చి 15. రిపోర్టర్: కమల్ రెడ్డి రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే ద్వేయంగా ఉద్యమస్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం…

పదో తరగతి పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలి.

పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి . హాల్ టికెట్‌తో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం(ఆర్‌టీఐ) ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షుడు జన్నావుల సురేంద్ర . బంగారుపాల్యం, మనధ్యాస, మార్చి15. రిపోర్టర్:కమల్ రెడ్డి. వార్షిక పరీక్షలకు హాజరవుతున్న పదో…

కలిగిరి కస్తూర్బా గాంధీ స్కూల్ నందు, (కె.జి.బి.వి.)లో అడ్మిషన్స్ కి నోటిఫికేషన్ రిలీజ్ – దరఖాస్తులకు ఆహ్వానం.

కలిగిరి, మార్చి 14,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. కలిగిరి మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరవ తరగతి-40సీట్లకు మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో (MPHW- నర్సింగ్) గ్రూప్ – 40సీట్లకు సంబంధించిన అడ్మిషన్స్ ప్రారంభమైనట్లు, ఈ…

కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు,40 సంవత్సరాల రోడ్లు కష్టాలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చెక్..

40 ఏళ్ల కళ టిడిపి తోనే సాధ్యం అంటున్నా కలిగిరి టౌన్ యూత్ ప్రెసిడెంట్ చల్లా వెంకీ. కలిగిరి,మార్చి 14,మన న్యూస్, ప్రతినిధి, నాగరాజు కె. ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కాకర్ల సురేష్ సహకారంతో 40 ఏళ్ల కళ నెరవేరింది,అని కలిగిరి…

రైతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల.

అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతు ఖాతాలో రూ. 6000లు జమ చేస్తున్న సీఎం చంద్రబాబు,ఇప్పటికే గత రెండు విడతల్లో రూ.6,309 కోట్లు జమ,మూడో విడతగా నేడు రూ.2,675.97 కోట్లు విడుదల,రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు లబ్ధి.ఇచ్చిన హామీ మేరకు…

తిరుపతి విమానాశ్రయం లో మంత్రి నారా లోకేష్‌ కి ఘన స్వాగతం,పలికిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమ శంకుస్థాపనకు మంత్రి నారా లోకేష్ రాక. తిరుపతి మార్చి 12, మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. నెల్లూరు జిల్లా, బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామంలో ఏర్పాటు చేయనున్న సాగర్ డిఫెన్స్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమమునకు…

10 గ్రామాల ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించండిఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి కు వినతిపత్రం..

మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన మాజీ మండల తెలుగు యువత ప్రచార కార్యదర్శి మారినేని రామకృష్ణ ఉదయగిరి మార్చి 11, ఎల్లో సింగం ప్రతినిధి, నాగరాజు కె. ఉదయగిరి మండల కేంద్రంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ నందు నూతనంగా నిర్మించినటువంటి…

సేవే లక్ష్యం గా, పేదలకు అండగా ఉంటున్న,, కోడె వెంకట్రావు చారిట్రబుల్ ట్రస్ట్.

కొండాపురం, మార్చి 11,మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె). నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం లోని కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నందు ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ట్రస్ట్…

శ్రామిక మహిళల ఉపాధి హక్కుల రక్షణకై పోరాడుదాం..

కావాలి, మార్చి 10,(మన న్యూస్ ప్రతినిధి)నాగరాజు కె. కావలి ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం మార్చి 8 పురస్కరించుకుని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో సభ నిర్వహించారు ఈ సభకు అధ్యక్షత వై ప్రభావతి…