Category: Uncategorized

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం…శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

​శ్రీకాళహస్తి మే 26. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాళహస్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన ‘ప్రజా వినతుల స్వీకరణ’ కార్యక్రమాన్ని…

​ఎబోలా వైరస్ పట్ల రేణిగుంట వైద్య ఆరోగ్యశాఖ తీవ్ర అప్రమత్తం

​రేణిగుంట, మే 26: సౌత్ ఆఫ్రికా, ఉగాండా, కాంగో వంటి దేశాల్లో ఎబోలా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా విదేశీ ప్రయాణికుల…

రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ పై దండయాత్ర 2.0’

తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట సబ్ డివిజన్, గాజులమాండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రేతలు, వినియోగదారుల కదలికలపై నిఘా ఉంచామని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ‘డ్రగ్స్ పై దండయాత్ర 2.0’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గాజులమాండ్యం…

​శ్రీ వర్ష ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో డ్రగ్ డిటెక్షన్ టెస్టులు: “డ్రగ్స్ నియంత్రణ సామాజిక బాధ్యత” – డీఎస్పీ శ్రీనివాసరావు

​రేణిగుంట: రాష్ట్రంలో డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “డ్రగ్స్ పై దండయాత్ర 2.0” కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఒక కీలకమైన తనిఖీ నిర్వహించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని…

తోతాపురి మామిడి రైతుల కష్టాలను తక్షణం పరిష్కరించండి.

చిత్తూరు,మనధ్యాస, మే25 రిపోర్టర్ కమల్ రెడ్డి 2026 సంవత్సరం మామిడి సీజన్ ప్రారంభమై మే నెల ముగుస్తున్న ఇంతవరకు చాలావరకు గుజ్జు పరిశ్రమలు ప్రారంభించలేదని మరియు ధరలు నిర్ణయించలేదని ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోలేదని చిత్తూరు జిల్లా మామిడి…

తిరుపతి జిల్లాలో యూ.పి.ఎస్.సి సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలు -2026 నిర్వహణ

పరీక్ష నిర్వహణను పరిశీలించి పర్యవేక్షించిన జిల్లా పరిశీలకులు శేషగిరి బాబు ఐఏఎస్ యుపిఎస్సి పరీక్షల జిల్లా పరిశీలకులకు తిరుపతి పద్మావతి అతిధి గృహం నందు పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ *తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్, ఎస్ పి లు..…

​ఇంధనాన్ని పొదుపు చేయడం మనందరి బాధ్యత.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

​తిరుపతి మే 24. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపుపై దృష్టి సారించాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా దేశ భవిష్యత్తుకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.…

రేణిగుంటకు చేరుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. ఘన స్వాగతం పలికిన వి. ఎం గ్రూప్ అధినేత గుంతాటి కేతన్ శివ ప్రీతీమ్…

రేణిగుంట మే 24 కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం న్యూఢిల్లీ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా విమానాశ్రయ ప్రాంగణంలో కేంద్రమంత్రికి వి. ఎం…

జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మండల కార్యాలయాల్లో తహసిల్దార్లు ఎంపీడీవోలు ఇతర మండల అధికారులు వినతులు స్వీకరిస్తారు ఆర్డీవో కార్యాలయాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారి ఇతర డివిజనల్ అధికారులు పాల్గొని స్వీకరిస్తారు ఎండ తీవ్రత దృష్ట్యా అత్యవసరం అయితేనే ఫిర్యాదుదారులు జిల్లా కలెక్టరేట్ కు రావాలి జిల్లా…