Category: Uncategorized

నెల్లూరులో ముక్కాల ద్వారకా నాధ్ మిత్రమండలి ఆధ్వర్యంలో

మన న్యూస్, నెల్లూరు, మే 25: అమ్మ…ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఎంత చెప్పినా తక్కువేనని…..రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరణి అన్నారు .ఈ సందర్భంగా నెల్లూరు నగరం…

జెండా మోసిన కార్యకర్తల రుణం తీర్చుకుంటాం…. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరణి

మన న్యూస్, నెల్లూరు ,మే 25:- *నెల్లూరు పదో డివిజన్లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశమైన రాష్ట్రమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరణి *ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని క్రమక్రమంగా నెరవేరుస్తున్నాం. *కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటాం.*మంత్రి కుమార్తె షరణి కి…

దేశంలోనే ది బెస్ట్ స్కూల్ గా వి ఆర్ పాఠశాలను మారుస్తున్నాం…. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరణి

మన న్యూస్ నెల్లూరు మే 25:దేశంలోనే ది బెస్ట్ మోడల్ స్కూల్ గా వి.ఆర్.సి పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరణి తెలిపారు. నెల్లూరు నగరంలోని విఆర్సీ మైదానంలో చేపడుతున్న స్కూల్…

కావలిలో వైఎస్ఆర్సిపి దామిశెట్టి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, కావలి, మే 25:నెల్లూరు జిల్లా, కావలి లో వైఎస్ఆర్సిపి స్టేట్ ఇంటలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రెటరీ దామిశెట్టి సుధీర్ నాయుడు తండ్రి దామిశెట్టి శ్రీనివాస నాయుడు ఇటీవల పరమపదించడంతో వారి కుటుంబ సభ్యుల్ని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి…

కడపలో జరిగే మహానాడు పై మంత్రులు పొంగూరు నారాయణ, ఆనంరామనారాయణరెడ్డి సమీక్ష

మన న్యూస్, నెల్లూరు, మే 24: కడపలో ఈనెల 27 నుంచి జరిగే మహానాడుకు జిల్లా నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు వస్తున్నారని.. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు…

అక్రమ మైనింగ్ పై ఢిల్లీలోని కేంద్ర మైనింగ్ సెక్రటరీ ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సిపి నాయకుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు/ ఢిల్లీ: ఢిల్లీలోని కేంద్ర మైనింగ్ సెక్రటరీ కాంతారావుని తిరుపతి ఎంపీ గురుమూర్తి తో కలిసి వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్…

సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతుంది..

మన న్యూస్,నిజాంసాగర్ , ( జుక్కల్ ) కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి అందుతుందని పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, కాంగ్రెస్ నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ పేర్కొన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలో గురువారం ఇందిరమ్మ…

నెల్లూరు జిల్లా తెలుగుదేశం మహానాడు ఏర్పాట్ల పరిశీలన

మన న్యూస్, నెల్లూరు, మే 21:ఈనెల 23న తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ,…

బుచ్చిరెడ్డిపాలెం తో తెలుగుదేశం పార్టీ కు విడదీయరాని అనుబంధం ఉంది….. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ యం.సుప్రజ మురళి

మన న్యూస్, కోవూరు ,మే 20:- మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పండగ లాంటిది. – తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తుగా సైకిల్ సింబల్ పెట్టమని సూచించింది బుచ్చిరెడ్డి పాళెం వాసి బెజవాడ బెజవాడ పాపి రెడ్డి గారే. – ఛైర్…