విద్యా సంస్థల బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు
రేణిగుంట జూన్ 5 తిరుపతి నగర పరిధిలో విద్యా సంస్థలకు చెందిన బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఈ తనిఖీలను ఆరు బృందాలుగా విభజించబడిన మోటార్ వాహన తనిఖీ అధికారులు నిర్వహించారు. ఇప్పటివరకు…