శ్రీ సాయి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల ప్రభంజనం…
రేణిగుంట మన ద్యాస ఏప్రిల్తి 30. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో గల శ్రీ సాయి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల 2025–2026 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది పాఠశాల ఏకంగా…
రేణిగుంట మన ద్యాస ఏప్రిల్తి 30. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో గల శ్రీ సాయి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల 2025–2026 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది పాఠశాల ఏకంగా…
586 మార్కులతో తండ్రి కష్టాన్ని తీర్చిన తనుశ్రీ!”… “రేణిగుంట ఆణిముత్యం తనుశ్రీ…స్వయంకృషితో పదవ తరగతిలో అసాధారణ ప్రతిభ!”.. రేణిగుంట మన ద్యాస ఏప్రిల్ 30.సాధారణ కుటుంబం నుంచి మెరిసిన తనుశ్రీకష్టపడే తండ్రి, సాధారణ గృహిణి తల్లి… కానీ అసాధారణ పట్టుదలతో ముందుకు…
అనంతపురం: జిల్లాలో పెరుగుతున్న మెడికల్ మాఫియా అక్రమాలపై అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఔషధ నియంత్రణ జిల్లా కార్యాలయం ఎదుట ఏఐవైఎఫ్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించి, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్కు…
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(పీఎం పాలెం):పదో తరగతి ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు తల్లి దండ్రులు సంయమనం పాటించాలని పీఎం పాలెం సీఐ జి.బాలకృష్ణ ఒక ప్రకటనలో కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో విజయాపజయాలు సహజమని మార్కులు తక్కువ వచ్చినా…
మంగళగిరి, ఏప్రిల్ 29, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ని మాజీ ఒంగోలు డైరీ చైర్మన్ చల్లా శ్రీనివాసులు సన్మానించి…
కలిగిరి, ఏప్రిల్ 29, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. నెల్లూరు జిల్లా కలిగిరి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంజా వెంకయ్య అలియాస్ మీసాల అంకయ్య అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నెల్లూరు…
బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు కోడె వెంకట్రావు చారి ట్రబుల్ ట్రస్ట్ ద్వారా 10000 వేల రూపాయలు విరాళం. కలిగిరి ఏప్రిల్ 25, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. నెల్లూరు జిల్లా ఉదయగిరీ నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన…
బంగారుపాళ్యం,మన ధ్యాస, ఏప్రిల్23 రిపోర్టర్ కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 9వ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి లు గా ఎస్సై ప్రసాద్, బంగారుపాళ్యం సర్పంచ్ ఎం.…
కలిగిరి ఏప్రిల్ 23 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి మండలము రావులకొల్లుగ్రామంలోని గురువారం మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాల లో ఘనంగా వార్షికోత్సవమును పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాదిరెడ్డి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినీ…
మన ధ్యాస, నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభు త్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. బుధవారం మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని గున్కుల్ ప్రాథమిక సహకార సంఘం ఫంక్షన్ హాల్ లో…