నాలుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలి. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లాలో రాబోయే మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ముందుకు సాగుతోంది.ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో జుక్కల్…