అప్పు చేసి గ్రంధాలయ వారోత్సవాలు నిర్వహణ
పాచిపెంట,నవంబర్14 ( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లోగ్రంధాలయ వా రోత్సవాలు అప్పు చేసిన డబ్బులతో గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించినట్లు పాచిపెంట గ్రంధాలయం టీచరు ఉదయభాస్కర్ తెలియజేశారు. ఆయన గురువారం నాడు ( మన న్యూస్,) విలేకరితో…
42 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే జీవోను అమలు చేయాలి, వై.రమాదేవి, ఎన్. బంగారమ్మ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు,
పాచిపెంట నవంబర్14( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా,పాచిపెంట లో,పాచిపెంట మండల కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఐసిడిఎస్ అధికారులకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో. ప్రాజెక్ట్ నాయకులు ఎన్ బంగారమ్మ రమాదేవి ఆధ్వర్యంలో…
పత్రికా ప్రకటన
చిత్తూరు నవంబర్ 13 మన న్యూస్ నా క్లైంట్ ఎం హరి,అనే ఎం యోగేశ్వర్ సన్నాఫ్ ఎం గంగులయ్య కు ఒక్కడే కుమారుడు అతను స్కూల్లో చేరినప్పుడు ఎం యోగేశ్వర్ అనే పేరును నమోదు చేసియున్నారు.ఇంట్లో అందరూ ముద్దుగా హరి అని…
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
మన న్యూస్: పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పినపాక నియోజకవర్గం ప్రతినిధి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని,ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందని పినపాక శాసనసభ్యులు…
(Child Labour) నిర్ములన
మన న్యూస్ : కామారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యం లో అడ్వకేట్ మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ హాల్ లో కామారెడ్డి రెస్టారెంట్ యాజమానులతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి Ms. టీ. నాగరాణి గారు సమావేశమైనారు. ఈ సమావేశం యొక్క…
బంగారుపాళ్యం ఆటో డ్రైవర్ తో సమావేశం నిర్వహించిన సిఐ కే శ్రీనివాసులు
బంగారుపాళ్యం నవంబర్ 11 మన న్యూస్ బంగారుపాళ్యం మండల పోలీస్ స్టేషన్ సీఐ కే శ్రీనివాసులు బంగారుపాళ్యం మండలం ఆటో డ్రైవర్స్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి స్థానిక బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగించొద్దని మరియు ప్రతి…