Category: Uncategorized

పట్నం రవీంద్ర బాబు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం..

కావలి, మే 02, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కావలి లో పట్నం రవీంద్ర బాబు చారిటబుల్ ట్రస్ట్, కార్యాలయములో జరిగిన కార్యక్రమం లో శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపనకై (MRO ఆఫీస్ సెంటర్ కలిగిరి)…

*శెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం,రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి…

రేణిగుంట మే 2దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న శెట్టిపల్లి భూముల సమస్యకు పరిష్కారం లభించిన నేపథ్యంలో, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి…

మండల స్థాయి సమస్యల పరిష్కారానికి తహశీల్దారు కార్యాలయాన్ని సంప్రదించాలి….

తాశీల్దార్ శ్యామ్ ప్రసాద్… రేణిగుంట మే 2.రేణిగుంట మండల ప్రజలందరికీ తహశీల్దార్ శ్యామ్ ప్రసాద్ తెలియజేస్తున్నది ఏమనగా, మే 4, 2026 సోమవారం నాడు రేణిగుంట తహశీల్దారు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించబడుతుంది కావున మండల స్థాయి సమస్యల…

తాతయ్యగుంట గంగమ్మ జాతరకు తుడా ఛైర్మన్‌ డాలర్స్ దివాకర్ రెడ్డి కి సాదర ఆహ్వానం…..

తిరుపతి మే 2. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని గంగమ్మ దేవస్థానం…

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు తుడా ఛైర్మన్‌ డాలర్స్ దివాకర్ రెడ్డి కి సాదర ఆహ్వానం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని గంగమ్మ దేవస్థానం ఛైర్మన్ మహేష్ యాదవ్…

భక్తి పారవశ్యంలో అంజిమేడు….

వైభవంగా ఖలీఫా సయ్యద్ ఆరిఫుల్లా సాహెబ్ జన్మదిన వేడుకలు… ఏర్పేడు మే 2ఏర్పేడు మండలం అంజిమేడు గ్రామంలోని హాజరత్ మౌలాలి దర్గా పీఠాధిపతులు ఖలీఫా సయ్యద్ ఆరిఫుల్లా సాహెబ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆధ్యాత్మికతకు, మత సామరస్యానికి ప్రతీకగా…

తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ను మర్యాదపూర్వకంగా కలిసిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర ని తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం…

శ్రమతోనే అభివృద్ధి సాధ్యం – మే డే శుభాకాంక్షలు తెలిపిన టిడిపి అధ్యక్షులు ఎన్. పి.ధరణి నాయుడు

బంగారుపాళ్యం, మన ధ్యాస,మే 01 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం టీడీపీ మండల అధ్యక్షులు ధరణి నాయుడు మాట్లాడుతూ సమాజ ప్రగతిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న కార్మిక లోకానికి, శ్రమజీవులకు మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రమతోనే అభివృద్ధి సాధ్యం. శ్రామికుడు…

స్వర్ణరథంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య కటాక్షం

గోవింద నామస్మరణల మధ్య దివ్య దర్శనానందం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం స్వర్ణరథోత్సవం భక్తి వైభవంతో అద్భుతంగా జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనురాలై భక్తులకు…

స్వర్ణరథంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య కటాక్షం

గోవింద నామస్మరణల మధ్య దివ్య దర్శనానందం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం స్వర్ణరథోత్సవం భక్తి వైభవంతో అద్భుతంగా జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనురాలై భక్తులకు…