పేకాట స్థావరంపై కృష్ణ పోలీసుల దాడి, ఎస్సై ఎస్ ఎం నవీద్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పేకాట స్థానంపై దాడి చేసి నలుగురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని కృష్ణ ఎస్సై నవీద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో…

పేకాట స్థావరంపై ఉష్ణ పోలీసుల దాడి, ఎస్సై ఎస్ ఎం నవీద్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పేకాట స్థానంపై దాడి చేసి నలుగురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని కృష్ణ ఎస్సై నవీద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో పట్టణంలోని ఎల్లమ్మ కుంట జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యాంజనేయులు తెలిపారు. ప్రోగ్రాం చైర్మన్…

చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి: పోలీసు, రెవిన్యూ అధికారులు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఎస్పీ యోగేష్ గౌతమ్ గారి ఆదేశాల మేరకు ప్రతి నెల చివరి తేదిన పౌర హక్కుల దినోత్సవం (సివిల్ రైట్స్ డే) నిర్వహించడం జరుగుతుందని నారాయణపేట జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో…

బోరవెల్లి శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం దగ్గర గుప్తానిధుల కోసం వచ్చి గ్రామస్తులకు దొరికిపోయారు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి గ్రామంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం దగ్గర గుప్త నిధుల కోసం వచ్చి పూజారిని భయపడిచి ఇక్కడికి దొరికిపోయారు వాళ్లని టెంపుల్ దగ్గర…

ఘనంగా మిని సో ప్రారంభం

కొంపల్లి. మన న్యూస్ :- కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి సుచిత్ర సర్కిల్లో గల టిఎన్ఆర్ నార్త్ సిటీ లోని రెండవ అంతస్తులో పియూష్ అగర్వాల్ నేతృత్వంలోని మిని సో స్టోర్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ…

వివాహవేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన కొత్త కుర్మ శివకుమార్

తుర్కయంజాల్. మన న్యూస్ :- హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, రాయపోల్ మాజీ సర్పంచ్ పాశం అశోక్ గౌడ్ కూతురు నందిని రేవంత్ గౌడ్ ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన.టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి. కొత్త కుర్మ శివకుమార్…

ఇక తెలంగాణలో రేషన్ కార్డు లేని కుటుంబం ఉండదు, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందచేస్తాం…ప్రజా పాలనలో ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు

ఇబ్రహీంపట్నం. మన న్యూస్ :- బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని శాస్త్ర గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ, ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు పత్రాలు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా…

అలంపూర్ చౌరస్తా నుంచి గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ గా బయలుదేరిన మహాత్మా జ్వోతిరావు పూలే విద్యార్థులు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్ లో వసతులు సరిగ్గా లేవని కలెక్టరేట్ కు ర్యాలీగా బయలు దేరిన విద్యార్థులు. కలెక్టర్ కు వినతిపత్రం…

ఇటిక్యాల మండలంలో రెచ్చిపోతున్న దొంగ బాబాలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఇటిక్యాల మండలంలో దయ్యాలు భూతాలు పూజల పేరుతో తాయితల పేరుతో జనాల నుండి సొమ్ము వసూలు చేస్తున్నారు మండల కేంద్రంలో కొందరు మరియు ఉదండాపురం…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..