Category: ఆంధ్రప్రదేశ్

పేటమిట్ట గ్రామమునందు రాజన్న ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన భూగర్బ డ్రైనేజ్ మరియు గ్రామీణ పశువైద్యశాల నీ ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు పూతలపట్టు ఎమ్మెల్యే

మనన్యూస్,పూతలపట్టు:చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం,పేటమిట్ట గ్రామమునందు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రాజన్న ఫౌండేషన్ సహకారంతో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా గల్లా రామచంద్ర నాయుడు రూ 2.30 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్ గ్రౌండ్…

పేటమిట్ట గ్రామమునందు రాజన్న ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన భూగర్బ డ్రైనేజ్ మరియు గ్రామీణ పశువైద్యశాల నీ ప్రారంభించి అనంతరం మంగళ్ విద్యాలయం 24వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు పూతలపట్టు ఎమ్మెల్యే

Mana News:- పూతలపట్టు,29.01.3025: చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం ,పేటమిట్ట గ్రామమునందు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు రాజన్న ఫౌండేషన్ సహకారంతో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా శ్రీ గల్లా రామచంద్ర నాయుడు…

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి

హయత్‌నగర్‌. మన న్యూస్;- సయత్‌నగర్‌లో బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 11వ రాష్ట్ర మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి…

అంగన్వాడీలు, హెల్పర్ల అంత్యక్రిియలకు రూ.15 వేలు

Mana News : చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15 వేలు మంజూరు చేసే పథకాన్ని పొడిగించింది. ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర…

రేపటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్

Mana News :- దేశంలోనే తొలిసారిగా APలో రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. తొలి విడతలో పౌరులకు దేవదాయ, ఎనర్జీ, APSRTC, రెవెన్యూ, అన్న క్యాంటీన్, CMRF, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లోని 161 సేవలు అందించనుంది.…

గురువుల మార్గదర్శనంతో శ్రీవారి అనుగ్రహం

Mana News , Tirupati :- మానవులకు భగవన్నామస్మరణ ఒక్కటే ముక్తికి మార్గమని ఉడిపికి చెందిన పెజావర మఠాధిపతి శ్రీవిశ్వప్రసన్నతీర్థస్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు అయిన శ్రీపురందరదాసుల ఆరాధన మహోత్సవాలు మంగళవారం టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో…

చిత్తూరులో మహిళల భారీ ర్యాలీ

Mana News :- జిల్లా కేంద్రం చిత్తూరులో స్థానిక పిసిఆర్ సర్కిల్లో 36వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం సాయంత్రం ట్రాఫిక్ సిఐ నిత్య బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు మహిళ ఉద్యోగులు పాల్గొని ఘనంగా నిర్వహించారు.…

పెట్రోల్ పోసి నిరసన వ్యక్తం చేసిన పాతపాలెం దళిత రైతులు

తమకు న్యాయం చేయండి కుటుంబ సమేతంగా దళిత రైతులు నిరసన మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం తాసిల్దార్ కార్యాలయంలో పెట్రోలు పోసి ఆత్మహత్యకు పాల్పడ ఘటన మండలంలో చోటుచేసుకుంది మేరకు ఎస్ఆర్ పురం మండలం పాతపాలెం దళితవాడకు చెందిన…

బాల‌య్య‌ను మ‌రిన్ని అవార్డులు వ‌రించాలిఃఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:సినీ హీరో,ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు మ‌రిన్ని అవార్డులు వ‌రించాల‌ని కోరుకుంటున్న‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు.బాల‌కృష్ణ‌కు ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా తిరుప‌తి బాల‌కృష్ణ ప్యాన్స్ అసోషియేష‌న్ అభినంద‌న స‌భ స్థానిక ప్రైవేట్ హోట‌ల్ లో మంగ‌ళ‌వారం సాయంత్రం నిర్వ‌హించింది.బాల‌కృష్ణ ప్యాన్స్ సంద‌డి…

మునిసిపల్ అధికారులు అక్రమ కట్టడం అంటూ నిట్టనిలువునా కూల్చి వేసిన వై సి పి నాయకుడు బాలకృష్ణారెడ్డి ఇల్లు

మనన్యూస్,నెల్లూరు:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించి టిడిపి చేసిన దౌర్జన్యకాండ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేసి పార్టీ అండగా…