Category: ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్ కు గురై గాయపడిన భాధితులను పరామర్శించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 1 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, జంబువారిపల్లె గ్రామంలో శుక్రవారం రాత్రి ఓంశక్తి అమ్మవారి ఊరేగింపు సందర్భంగా జరిగిన దుర్ఘటనలో విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్‌కు గురై గాయపడిన భాధితులను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్…

పెన్షన్ల పంపిణీ లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి యాదవ్

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పవతి యాదవ్ కూడా పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు.శనివారం శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేతృత్వంలో వృద్ధులకు,వికలాంగులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి…

ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయండి.కమిషనర్ ఎన్.మౌర్య

మనన్యూస్,తిరుపతి:నగరంలో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పిలుపునిచ్చారు.తుడా కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన సిటీ లెవెల్ టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం శనివారం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ…

జ‌నంతో జ‌న‌సేన స‌భ‌ను విజ‌య‌వంతం చేయండిః నేడు సోమల లో బహిరంగ సభసభకు హాజరుకానున్న నాగబాబు.ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాస‌లు

మనన్యూస్,తిరుప‌తి:పుంగ‌నూరు నియోజక‌వ‌ర్గం సోమ‌ల‌లోని జెడ్పీ హైస్కూల్ ను అనుకుని ఆదివారం మ‌ధ్యాహ్నం జ‌రిగే జ‌నంతో జ‌న‌సేన బ‌హిరంగ స‌భ‌ను విజ‌యవంతం చేయాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.శ‌నివారం మ‌ధ్యాహ్నం స‌భ విజ‌యంతంపై త‌న నివాసంలో జ‌న‌సేన నాయ‌కుల‌తో ఎమ్మెల్యే స‌మీక్షించారు.బ‌హిరంగ విజ‌య‌వంతం…

పెన్షనర్లకు ఉద్యోగులకు లాభం చేకూర్చిన 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపురాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోపాల్

మనన్యూస్,తిరుపతి:భారతదేశపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలలో దేశంలోని రెండు కోట్ల మంది మధ్య తరగతి ఉద్యోగులు,పెన్షనర్లు ఇతర సామాన్య ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్…

అలమండ చలమయ్యకు జిల్లా బిజెపి నేతల పరామర్శ

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం : ఏలేశ్వరం టౌన్ మున్సిపల్ చైర్ పర్సన్ అలమండ చలమయ్య మెదడు కు ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ను కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు చిలుకూరి రామ్…

ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ శైలజ కి ఉత్తమ సేవా అవార్డు

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: స్థానిక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ( సిహెచ్ సి ) సూపరిండెంట్ డాక్టర్ శైలజ మేడం కి ఉత్తమ సేవా అవార్డు వరించింది. ఈ సందర్భంగా, సిహెచ్సి చైర్మన్ వాగు రాజేష్, వైస్ చైర్మన్ జొన్నాడ…

మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏలేరు జలాశయంలో చేప పిల్లల విడుదల

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పధకం ద్వారా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జడ్డంగి అన్నవరం గ్రామం వద్ద ఏలేరు జలాశయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో సుమారు 1,38,600 కట్ల,రోహు, మృగాలా వంటి మేలు జాతి…

ఏలేశ్వరం తహశీల్దార్ వెంకటేశ్వరరావు పదవి విరమణ

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం : ఏలేశ్వరం తహశీల్దార్ ఆర్.వి.వెంకటేశ్వరరావు మండలానికి చేసిన సేవలు ఎనలేనివని ఏలేశ్వరం మండల అధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి కొనియాడారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం తహశీల్దార్ ఆర్.వి.వెంకటేశ్వరరావు పదవి విరమణ వీడ్కోలు…

చిత్తూరు జిల్లాకే ఆదర్శంగా నిలిచిన పుత్రమద్ది గ్రామ రైతాంగం…

ఐరాల మన న్యూస్ జనవరి-31 చిత్తూరు జిల్లా ఐరాల మండలం పుత్రమద్ది గ్రామానికి తాగునీటి, సాగునీటి అవసరాల నిమిత్తం పూర్వీకులు రెండు చెరువులను నిర్మించారు. ఈ రెండు చెరువులు నిండి ఐదు సంవత్సరాలు అవుతుంది. వర్షాలు సక్రమంగా పడకపోవడం, సప్లై చానెల్స్…