ఎవరెస్ట్ శిఖరంపై వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసిన భూమన అభినయ్…
మన న్యూస్, తిరుపతి, నవంబర్ 24 :- ఎవరెస్ట్ శిఖరంపై వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో 5,364 మీటర్ల ఎత్తులో వైఎస్సార్సీపీ జెండాను ఆదివారం ఆ పార్టీ తిరుపతి ఇన్చార్జ్ భూమన అభినయ్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన…
కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కు సన్మానం
ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి): ఇటీవల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఏలేశ్వరం వార్డ్ కౌన్సిలర్ మూది నారాయణస్వామి ని ఆదివారం పట్టణ మార్కెట్ జట్టు యూనియన్ కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మూది నారాయణస్వామి…
అగరంపల్లి చెరువు ఆక్రమణలు తొలగించాలి : అగరంపల్లి గ్రామస్తులు.
ఐరాల, నవంబర్ 24 మన న్యూస్ :- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లి చెరువు ఆక్రమణలు తొలగించాలని కోరుతూ కాణిపాకం చెరువు సాగునీటి సహకార సంఘం చైర్మన్ చరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం…
ప్రత్తిపాడులో ఘనంగా తూర్పు కాపుల వన సమారాధన మహోత్సవం
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు… మానవ సంబంధాలు మెరుగుపడడానికి,మనుష్యుల మధ్య అంతరాలను తగ్గించేందుకు కార్తీక మాసంలో వనభోజనాలు దోహదపడతాయని తూర్పు కాపుల సంఘ నాయకులు పత్రి రమణ,గోపిశెట్టి శ్రీను,అప్పికొండ అయ్యప్ప అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కొమ్ముల నల్ల కన్నబాబుకి చెందిన వ్యవసాయ…
ప్రత్తిపాడులో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు….మహానటుడు నందమూరి తారకరామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరామ్ వర్మ, ప్రత్తిపాడు అధ్యక్షుడు అడపా…
కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కు సన్మానం
ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి): ఇటీవల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఏలేశ్వరం వార్డ్ కౌన్సిలర్ మూది నారాయణస్వామి ని ఆదివారం పట్టణ మార్కెట్ జట్టు యూనియన్ కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మూది నారాయణస్వామి…
ప్రభుత్వ చీఫ్ విప్ మరియు ప్రభుత్వ విప్ లకు సత్కారం
Mana News:- వెదురుకుప్పం మన న్యూస్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ మరియు విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ఆయన్ను ఘనంగా సన్మానించారు.విజయవాడ జిఆర్టి…
“నా ఆరోగ్యం, నా బాధ్యత” అనే నినాదంతో అమర రాజా లో ఉద్యోగుల కోసం ‘వెల్నెస్ రన్ (3K మరియు 5K)
Mana News ,Tirupathi ,23.11.2024:- అమర రాజ కంపెనీ – కరకంబాడిలో మరియు అమర రాజా గ్రూప్ ARGC-నూనెగుండ్లపల్లి క్యాంపస్లో నిర్వహించిన ‘వెల్నెస్ రన్’ ఉద్యోగుల సంక్షేమం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పే అభినందనీయమైన కార్యక్రమం. ” నా ఆరోగ్యం, నా బాధ్యత”…
నల్లవెంగనపల్లి పంచాయితీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
Mana News ,వెదురుకుప్పం: – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా…
రేషన్ డిపోలకు సరుకులన్నీ ఒకేసారి వెళ్లాలి – జాయింట్ కలెక్టర్ శోభిక
Mana News :- సాలూరు నవంబర్23( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో రేషన్ డిపోలకు బియ్యంతో పాటు ఇతర సరుకులన్నీ ఒకేసారి సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ శోభిక అధికారులకు ఆదేశించారు. శనివారం,సాలూరుతాసిల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ…