ప్రజలు చల్లగా ఉండాలని గంగమ్మను మొక్కుకున్నాః ఎమ్మెల్యే ఆరణి
మన న్యూస్,తిరుపతిః తాతయ్యగుంట గంగమ్మ జాతరలో అమ్మవారిని ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకి ఈఓ జయకుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం…