ఆలయాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ హయాంలోనే సాధ్యం
మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 23:పురాతన ఆలయాల అభివృధి కూటమి ప్రభుత్వ హయాం లోనే సాధ్యమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని సంతపేటలో ఉన్న శ్రీ వెంకటమ్మ పేరంటాళ్ళ అమ్మవారి ఆలయ అభివృధి పనుల శంకుస్థాపన…