భారీ వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి*

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా ఈ నెల లో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున మండలంలోని పేరవరం, భద్రవరం, లింగంపర్తి గ్రామాలను సందర్శించిన మండల వ్యవసాయ అధికారి బి జ్యోతి. ప్రస్తుతం కోత కోసి…

బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో ముద్రగడని కలిసిన ఏలేశ్వరం వైసీపీ శ్రేణులు*

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్,నియోజవర్గ వైసీపీ నాయకులు బదిరెడ్డి గోవింద్ బాబు ఆధ్వర్యంలో సుమారు 150 మంది ఏలేశ్వరం మండలానికి చెందిన సర్పంచులు,మాజీ సర్పంచులు,మాజీ కౌన్సిలర్లు,మాజీ సొసైటీ డైరెక్టర్లతో పాటు పలువురు నాయకులు…

పేరుమాళ్ళుపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Mana News :- వెదురుకుప్పం:-తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా…

గొడుగుచింత పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Mana News :- వెదురుకుప్పం:-తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా…

టిడిపి సీనియర్ నాయకుడు కాంతారావుకి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ నివాళి..**స్వయంగా పాడే మోసిన ఎం ఎల్ ఏ

పూతలపట్టు నవంబర్ 26 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, పూతలపట్టు మండలం, పేట అగ్రహారం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సింగల్ విండో అధ్యక్షులు డి.కాంతారావు ఆకస్మిక మృతి పట్ల పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం…

ఫ్యాక్టరీ తెరిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో మోకాళ్లపై ధర్నా

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం ఈ నెల 16న అర్ధాంతరంగా నిలిపివేసిన జీడిపిక్కలు ఫ్యాక్టరీ తెరిపించాలని మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై కూర్చుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు ప్రతిపాడు మండల కార్యదర్శి రొంగల ఈశ్వరరావు…

శ్రీ ప్రతిభ విద్యాలయలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత దాసం శేషారావు ఆదేశాలతో ప్రధానోపాధ్యాయులు దాకే సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ…

డ్రంక్ అండ్ డ్రైవ్లో 6గురికి జరిమానా,ఒకరికి జైలు -బి.ఎస్.అప్పారావు*

(మన న్యూస్ ప్రతినిధి ) ప్రత్తిపాడు : ప్రత్తిపాడు సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 7 గురిపై కేసులు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరుపర్చగా ఒకరికి వారం రోజుల పాటు జైలు,ఆరుగిరికి రూ.10 వేల…

భూ తగాదాలో వ్యక్తి పై కర్రలతో దాడి చావు బ్రతుకుల మధ్య క్షత గాత్రుడు

మన న్యూస్: పాచిపెంట, నవంబర్ 26 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో వ్యవసాయ పొలం లో తగాదా జరగడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చావు బ్రతుకుల మధ్య విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాచిపెంట ఎస్సై వెంకట సురేష్ కథనం…

భారతీయ 75 వ రాజ్యాంగ దినోత్సవం,

మన న్యూస్: సాలూరు నవంబర్26 పార్వతీపురం మంజూరు జిల్లా సాలూరులో భారతీయ75 వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సాలూరు పట్టణం వేలమపేట లోని స్థానిక నవోదయ అచ్యుత రామయ్య పబ్లిక్ స్కూల్ నందు ఈరోజు…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//