విద్యార్థుల భవిష్యత్తుతో,ఆటలాడుతున్నారు గందరగోళం మధ్య విచారణ విచారణ వాయిదా వేసిన త్రీ మాన్ కమిటీ

మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 10: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం రాజకీయంగా మారింది. గత నెల రోజులుగా విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు ఆటలు ఆడుకుంటున్నారు.600 మందికి పైగా విద్యార్థులు…

84వ బూత్ కమిటీ బీజేపీ అధ్యక్షులు గా విజయ్ భాస్కర్

మన న్యూస్:తిరుపతి, డిసెంబర్ 10 గ్రామ వార్డు స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కంకణ బద్ధులై ఉన్నామని ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థగత ఎన్నికల్లో…

వనభోజన మహోత్సవంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.

బంగారుపాళ్యం డిసెంబర్ 9 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, చీకూరుపల్లె గ్రామంలో కొలువైయున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…

పంచాయతీ వ్యవస్థకి మంచిచేసే ఘనత మన ప్రభుత్వానికి సాధ్యం. – అభి

బంగారుపాళ్యం డిసెంబర్ 9 మన న్యూస్ చిత్తూరు జిల్లా ,బంగారుపాళ్యం మండలం, కరిడివారిపల్లి గ్రామంలో గల రహదారిని ఇరువైపులా వాహనాలకు ఇబ్బందిగా ఉన్న మొక్కలను , చెట్టులను కమ్ముకుని ఉన్న వాటిని అభి ఆధ్వర్యములో మరియు పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో తొలగించడం…

తొలకరి జల్లులు పుస్తక ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమ్మబడి ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ నాయుడు.

బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 8. చిత్తూరు హరివిల్లు లలితకళా వేదిక ఆధ్వర్యంలో 2 పుస్తకాలు ఆవిష్కరణ అమ్మ ఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరు పద్మనాభ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాస్తవ్యులు గద్వాల సోమన్న రచించిన తొలకరి జల్లులు…

లోకాభిరాముడు విశ్వానికి ఆదర్శం ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు

మన న్యూస్: తిరుపతిలోని అన్నమాచార్య కళాక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రవచనాలు నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం వాల్మీకి రామాయణంలోని కిష్కిందకాండ అధ్యయనాన్ని పద్యాలతో సహా…

మోసూరు రెవిన్యూ సదస్సులో సమస్యలు సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా.. తహసీల్దార్ రవి

మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 9: పాచిపెంట మండలం లో మోసూరు గ్రామంలో సోమవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు అనూహ్యస్పందన లభించింది. తహసిల్దారు డి రవి విలేకరులతో మాట్లాడుతూ సుమారు వందమంది పైగా రైతులు తాము సాగు చేస్తున్న డి పట్టా భూములను…

అధిక దిగుబడిచ్చిన చిరు సంచి వరి

మన న్యూస్ పాచిపెంట, డిసెంబర్ 9: ఖరీఫ్ సీజన్లో వరి అధిక దిగుబడి రావడంతో రైతులు ఆనందంలో వున్నారు.పాంచాలి గ్రామంలో రైతు కొల్లా సత్యనారాయణ పండించిన చిరు సంచుల రకం ఆర్ జి ఎల్ 70 39 పంట కోత ప్రయోగంలో…

బొడ్డపాడు లో స్కూల్ బిల్డింగ్ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

మన న్యూస్ పాచిపెంట డిసెంబర్9: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోబొడ్డపాడు గిరిజన బడి పిల్లలకు స్కూలు బిల్డింగు నిర్మాణము వెంటనే చేపట్టి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని నిరసన కార్యక్రమం పాఠశాల పిల్లలు వారి తల్లిదండ్రులతో చేయడం జరిగింది. స్థానిక గిరిజనులైన.…

డిసెంబర్ 15న నుడా చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రమాణస్వీకారం

మన న్యూస్: కార్యకర్తలందరూ నా కుటుంబ సభ్యులే.. అందరూ తప్పకుండా రావాలి. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలయ్య బాబు ఆశీస్సులతో రెండో సారి నుడా చైర్మన్ గా ఎన్నికయ్యా. మంత్రి నారాయణ నాయకత్వంలో నుడా పరిధిలోని అన్ని గ్రామాలను…

You Missed Mana News updates

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక
అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…
అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి