కౌలు రైతులకు నుాతన చట్టం తేవాలి

మనన్యూస్,కావలి:ఎన్నికల సందర్భంగా ఏన్డీయే కుాటమి కౌలు రైతుల రక్షణ కోసం కౌలు చట్టం తేస్తామని హామి ఇచ్చారని ఇంత వరకు అచరణలోకి తీసుకురాలేదని నుాతన కౌలు చట్టం తీసుకుర‍వాలని ఏపి కౌలు రైతు సంఘం పిలుపు మేరుకు బుదువారం బుడమగుంట సచివాలయం సిబ్బందికి వినతి పత్రం సమర్పించిన ఏపి రైతు సంఘం జిల్లా నాయకులు బలిజేపల్లి వేంకటేశ్వర్లు .రైతులు పండించిన పంటను కొనుగొలు కేంద్రల్లో అమ్ముకునే పరిస్థితి లేదని కౌలు రైతులకు నుాతన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పార్మర్ రిజస్టర్లో కుాడా కౌలు రైతులను నమెాద్ చేయటం లేదు పార్మర్ రిజిస్టర్ లోనమెాదయిన రైతులకు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వ్యవసాయ ఉద్వాన పిఏం కిసాన్ అన్నదాత సుఖిభవ పథకాలు బ్యాంక్ లు జారీ చేసే సున్నా వడ్డీ పంట రుణాలు వర్తస్తాయని చెప్పుతున్నారు అత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు దుర్తింపు కార్డులు లేకపోయిన పంచనామా రిపోర్డ్ అదరంగా భాధిత కుటుంబానికి రుా 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి అదుకోవాలి అన్నదాత సుఖిభవ పథకం క్రింద భుామి లేని ప్రతి కౌలు రైతులకు రుా 20 వేలు అందించాలి ప్రకృతి విపత్తుల సంబవించి పంటలు దెబ్బతిన్నప్పుడు ఇచ్చే భీమా పరిహారాలు ఇన్సుట్ సబ్సీడిలు కౌలు రైతులకు అందించాలి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామి అదికారఽలోకి వచ్చిన తర్వాత వాగ్దానం తక్షణమే అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమనికి ఏపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు దమ్ము దర్గాబాబు నారయణ స్వామి వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు