సామాన్య ప్రజల పాలిట గుడిబండలా మారిన గ్యాస్ బండ పెంపు—ధరల పెంపుతో పేద,సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం—సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ.
మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 13: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు తోడు గ్యాస్ సిలెండర్ రేట్లు పెంచడం అమానుషమని, ధరల పెంపుతో పేద సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల…