విజయనగరం; ఉత్తరాంధ్ర చెస్ పోటీలో విజేతగా పుష్ప రాణి
మన న్యూస్, విజయనగరం ; ఆదివారం నాడు విజయనగరం పట్టణంలోని రింగ్ రోడ్డు దగ్గర ఉత్తరాంధ్ర ఫ్రీ చెస్ టోర్నమెంట్ నిర్వహించినట్లు నిర్వాహకులు జ్వాలాముఖి మీడియాకి తెలిపారు. అయన మాట్లాడుతూ.. సుమారు 85 మంది అభ్యర్థులు పాల్గొన్నారు అని చెప్పారు. ఈ…