బుచ్చిరెడ్డిపాలెం మండలంలో విద్యుత్ సబ్ స్టేషన్ 33/11 కు శంకుస్థాపన చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం, మే 11- 2 కోట్ల 80 లక్షల వ్యయంతో 33/11సబ్స్టేషన్ మంజూరు చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ కి ధన్యవాదాలు.- పంచేడులో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణంతో బుచ్చి గ్రామీణ ప్రాంత లోఓల్టేజ్ సమస్యలకు పరిష్కారం. –…