నెల్లూరు జిల్లాలోని మైన్స్ లో విపరీతంగా జరుగుతున్న బ్లాస్టింగ్ ను గురించి అలాగే నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో పెరిగిపోతున్న హత్యలను నివారించాలని కోరుతూ జిల్లా ఎస్పీ ని కలిసి మెమొరాండం అందజేసిన వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు, మే 16: నెల్లూరు జిల్లాలోని మైన్స్ లోఅడ్డు అదుపు లేకుండా జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్స్ ను నివారించాలని అలాగే నెల్లూరు సిటీ పరిధిలో మద్యం మత్తులో జరుగుతున్న హత్యల పట్ల కఠినచర్యలు తీసుకొని అడ్డుకట్టకట్ట వేయాలని కోరుతూ…