భూ వివాదాలు పరిష్కారమే రీ సర్వే లక్ష్యం……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్, కోవూరు, మే 13:- రీ సర్వే ద్వారా భూ క్రయ విక్రయాలలో జరిగే మోసాలను అరికట్టడంతో పాట భూ ఆక్రమణలను కూడా అరికట్ట వచ్చు. – పాత భూ రికార్డులను సరి చేసి రీ సర్వే వివరాల ప్రకారం…