రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ
మన న్యూస్, నెల్లూరు ,మే 18:అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బ కొడతామని చెప్పిమరీ ముష్కరుల పీచమణిచిన భారత ప్రధానికి, సైన్యానికి దేశప్రజలు అండగా ఉండాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు.ఆదివారం…