Author: SAMBAIAH1

నెల్లూరులో ఎన్సిసి ఆధ్వర్యంలో సైనికులకు సంఘీభావంగా తిరంగా ర్యాలీ.

మన న్యూస్ ,నెల్లూరు ,మే 18:10 ఆంధ్ర నావెల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొదంగవే కమాండింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల భక్తవత్సల నగర్ నెల్లూరు సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు అసోసియేట్…

నెల్లూరులో బిజెపి, జనసేన ఆధ్వర్యంలో సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ

మన న్యూస్, నెల్లూరు, మే 18 :*ఇది నవ భారతం సహనం అంటూ కూర్చుండే ప్రసక్తే లేదు.*హద్దు దాటితే తాట తీస్తాం ఎవరికైనా ధీటుగా సమాధానం చెబుతాం అంటూ జవాబు చెప్పిన మన జవానుల వెన్నంటి ఉన్నాం అని తెలుపుతూ తిరంగా…

ఆత్మకూరులో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని గర్విస్తూ…. భారత సైనికుల పరాక్రమ వీరత్వాన్ని కొనియాడుతూ.. సాగిన తిరంగా ర్యాలీ.

మన న్యూస్, ఆత్మకూరు ,మే 18:దేశభక్తికి ప్రతీకగా.. ఆదివారం ఆత్మకూరు చరిత్రలో నిలిచేలా తిరంగా యాత్రను ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి . ఈ సందర్భంగా మాట్లాడుతూ…….భారతదేశం కోసం ప్రాణాలర్పించిన యుద్ధ వీరుడు మురళీ నాయక్ కు…

నేను అక్రమ మైన్ ల గురించి చెప్పిన విషయాలు తప్పు అని నిరూపిస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి క్షమాపణలు చెప్పి నా మాటలు వెనక్కు తీసుకుంటా……… మాజీ మంత్రి ఫోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్

మన న్యూస్, నెల్లూరు ,మే 18 :నెల్లూరు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మరోసారి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై,సైదాపురం లో…

గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ చేతుల మీదుగా మెగా జాబ్ మేళా పోస్టర్ విడుదల.

మన న్యూస్ ,గూడూరు ,మే 18:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో మరియు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆశీస్సులతో డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కాలేజ్, LAQSH (లక్ష్) పౌండేషన్ సహాయ సహకారంతో, 20-05-2025 తేదీన అనగా…

నెల్లూరు నగరం మూడో డివిజన్లో వెయ్యి మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తల కేరింతల నడుమ డివిజన్ ఇన్చార్జిగా అక్కల రెడ్డి నారాయణరెడ్డి ప్రకటన.

మన న్యూస్, నెల్లూరు, మే 18:నెల్లూరు కిసాన్ నగర్ లో ఆదివారం వైఎస్ఆర్సిపి 3 వ డివిజన్ ఇన్ చార్జ్ ప్రకటన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి…

జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అత్యంత తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న దళిత విద్యార్థి జేమ్స్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన న్యూస్, నెల్లూరు ,మే 18: గాయపడి చికిత్స పొందుతున్న తిరుపతి విద్యానికేతన్ దళిత విద్యార్థి జేమ్స్ ను నెల్లూరులోని షైన్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు.జేమ్స్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని.. వైద్యులతో మాట్లాడి మెరుగైన…

నెల్లూరు 51 వ డివిజన్ ఆత్మీయ సమావేశంలో డివిజన్ ఇన్చార్జిగా అరవ సందీప్ ను ప్రకటించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే17:నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ కావేరి అవెన్యూలో 33 లక్షల రూపాయలు వ్యయంతో సిసి రోడ్డు, సిసి డ్రైన్ కు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.25 రోజుల్లో…

నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న అపూర్వ ఆదరణ

మన న్యూస్ ,నెల్లూరు ,మే17:నెల్లూరు రాంజీ నగర్ వైసీపీ సిటీ కార్యాలయంలో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని వైసిపి జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ సిద్ధిక్ ఆధ్వర్యంలో 48…

కర్ణాటక రాష్ట్ర గవర్నర్ నుండి వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్న కావలి వాసి “కావ్య”

మన న్యూస్, కావలి ,మే 17:నెల్లూరు జిల్లా కావలికి చెందిన కుమారి తొట్టెంపూడి కావ్య శుక్రవారం బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ( గాంధీ కృషి విజ్ఞాన కేంద్ర ) నుండి డాక్టరేట్ అందుకున్నారు. అదే విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన కావ్య,…