ప్రభుత్వ భూములు ఆక్రమించాలను కొనేవాళ్లు ఆ ఆలోచన మానుకోవాలి…….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ
మన న్యూస్ ,నెల్లూరు, మే 19: ప్రభుత్వ భూములు ఆక్రమించాలనుకొనేవాళ్ళు ఆ ఆలోచన మానుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హెచ్చరించారు .ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకొంటామన్నారు .ఆ భూములను ప్రజోపయోగకరంగా మారుస్తామని…