Author: SAMBAIAH1

ప్రభుత్వ భూములు ఆక్రమించాలను కొనేవాళ్లు ఆ ఆలోచన మానుకోవాలి…….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు, మే 19: ప్రభుత్వ భూములు ఆక్రమించాలనుకొనేవాళ్ళు ఆ ఆలోచన మానుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హెచ్చరించారు .ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకొంటామన్నారు .ఆ భూములను ప్రజోపయోగకరంగా మారుస్తామని…

నెల్లూరు నగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైయస్సార్సీపి పార్టీలో చేరికలు

మన న్యూస్ ,నెల్లూరు ,మే 19: *టిడిపి,జనసేన ల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 కుటుంబాలు. *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే.. ప్రజలకు సముచిత న్యాయమని విశ్వాసం వ్యక్తం చేసిన కార్యకర్తలు.నెల్లూరు రాంజీ నగర్ వైసిపి ఆఫీసులో సోమవారం జిల్లా…

ముఖ్యమంత్రి సహాయ నిధి తొమ్మిది చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్

మన న్యూస్ ,గూడూరు ,మే 19:అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 12 లక్షల 98 వేల 788 రూపాయుల- 9 చెక్కులను పంపిణీ చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్.టీడీపీ తిరుపతిజిల్లా…

పొదలకూరు మండలం మరుపూరు గ్రామంలో సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్, పొదలకూరు, మే 19 :తోడేరు అబ్బాయి చాలా బుద్ధిమంతుడంట.బెయిల్ కోసం ఏకంగా సుప్రీంకోర్టుకే మస్కా కొట్టే యత్నం అని పొదలకూరు మండలం మరుపూరు పర్యటన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.మరుపూరులో నిర్మాణం పూర్తయిన సిమెంట్…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మినీ మహానాడు

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 19:*కిక్కిరిసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం.*జనంకి జవాబుదారీగా ఉందాం.*కష్టం చేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా.*నిరంతరం ప్రజలమధ్యలోనే ఉందాం.*నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు.*పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి…

గూడూరులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు గుడ్లు, కూరగాయలు పంపిణీ

మన న్యూస్ ,గూడూరు ,మే 19 :తిరుపతి జిల్లా గూడూరు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల భవనమునందు వాకాటి రామమోహన్ దాతృత్వంలో ప్రతినెల మూడవ ఆదివారం దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆదివారం ప్రోగ్రాం కి దాతగా…

కనిగిరి జలాశయ బాధితులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆర్థిక సహాయం

మన న్యూస్ ,కోవూరు ,మే 19:ఇటీవల కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన బాలురు నందు, చందు కుటుంబ సభ్యులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అండగా నిలిచారు. ఇటీవల బాధిత కుటుంబాన్ని పరామర్శించి 1 లక్ష ఆర్థిక…

దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని ఖండించి, నిరసన తెలియజేసిన వైఎస్ఆర్సిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున ,విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి.

మన న్యూస్ ,నెల్లూరు, మే 19: తీవ్రంగా గాయపడి నెల్లూరు షైన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తిరుపతికి చెందిన దళిత విద్యార్థి జేమ్స్ ను జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున అలాగే విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్…

పండగలా సర్వేపల్లి నియోజకవర్గ మినీ మహానాడు

మన న్యూస్ ,సర్వేపల్లి, మే 19:సర్వేపల్లి నియోజకవర్గ నలుమూలల నుంచి సోమవారం భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.జనసంద్రంగా మారిన వెంకటాచలం మండలం చెముడుగుంటలోని శ్రిడ్స్ కళ్యాణమండపం ప్రాంగణం.పెద్దాయన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మహానాడుకు శ్రీకారం చుట్టారు .సర్వేపల్లి…

నెల్లూరు సిటీ నియోజకవర్గం మినీ మహానాడుకు విశేష స్పందన

మన న్యూస్ ,నెల్లూరు ,మే 18:నెల్లూరు గోమతి నగర్ లో మంత్రి క్యాంప్ ఆఫీసులో ఆదివారం మినీ మహానాడు నిర్వహించారు . ఈ మినీ మహానాడుకు నగర నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీకార్యకర్తలు ,నాయకులు ,అభిమానుల తో కొలహాలంగా జరిగింది.పసుపుమయం గా…