Author: SAMBAIAH1

ఎన్ సిసి ఫస్ట్ ఆఫీసర్ గా పదోన్నతి పొందిన గుండాల నరేంద్రబాబు

మన ధ్యాస, నెల్లూరు, ఫిబ్రవరి 6 :వృత్తి రీత్యా వీరు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయులుగా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, వెంగళరావు నగర్ నెల్లూరు నందు పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో 28 సంవత్సరాల ఏడు మాసాలు పూర్తి చేసుకున్నారు. 09…

ఆంధ్రప్రదేశ్ అమరావతి క్వాంటం ర్యాలీని ప్రారంభించినుంది… భారతదేశ క్వాంటం భవిష్యత్తుకు పునాది వేస్తుంది.

మన ధ్యాస ,నెల్లూరు, ఫిబ్రవరి 6: ఫిబ్రవరి 7న జరిగే అమరావతి క్వాంటం వ్యాలీ (AQV) స్థాపన కార్యక్రమంతో అమరావతి భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రయాణంలో ఒక నిర్వచించదగిన మైలురాయిగా నిలిచేందుకు సిద్ధంగా ఉంది. తదుపరి తరం ఆవిష్కరణ పర్యావరణ…

బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు రాజ్యాధికారం రావాలి…….. బీసీవై పార్టీ రాష్ట్ర యూత్ కన్వీనర్ ఉల్లిపాయల లీలా కృష్ణ యాదవ్

మన దాస, నెల్లూరు, ఫిబ్రవరి 6: బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు రాజ్యాధికారం రావాలని బిసివై పార్టీ రాష్ట్ర యూత్ కన్వీనర్ ఉల్లిపాయల లీలాకృష్ణ యాదవ్ శుక్రవారం నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో అన్నారు. బి సి వై పార్టీ…

డాక్టర్ రామస్వామిని సత్కరించిన ఆర్యవైశ్య ప్రముఖులు

మన ధ్యాస, కావలి, ఫిబ్రవరి 3 : నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని డాక్టర్ రామస్వామి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత ఐఎంఏ ప్రెసిడెంట్ ఆర్థోపెడిక్ డాక్టర్ రామస్వామి జన్మదినము సందర్భంగా మంగళవారం కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టిడిపి…

ఘనంగా నెల్లూరు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా మేకపాటి శాంతకుమారి ప్రమాణ స్వీకార మహోత్సవం

మన ధ్యాస,నెల్లూరు, ఫిబ్రవరి 1 :నెల్లూరు నగరంలోని సీపీఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం 11 గంటలకు మేకపాటి శాంతి కుమారి ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం రాష్ట్ర…

నెల్లూరు సంతపేట మెట్ల రేవు ప్రాంతంలో సమస్యలను పరిశీలించిన జనసేన నేత గునుకుల కిషోర్

మన ద్యాస,నెల్లూరు, జనవరి 20 : నెల్లూరు సిటీ 50వ డివిజన్, మెట్ల రేవు ప్రాంతంలో దాదాపు 7 సంవత్సరాల క్రితం డ్రైనేజీ పనులకు తవ్వి ఇప్పటికీ రోడ్ వేయకపోవటం వల్ల, గుంతలు కాల్వలు నిర్మాణం లేక మట్టి, సన్ను పేరుకుపోయి…

నెల్లూరు రూరల్,మాదారాజుగూడూరు గ్రామంలో 36 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేసిన బూడిద విజయకుమార్

మన ధ్యాస, నెల్లూరు రూరల్, జనవరి 19 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాదరాజుగూడూరు గ్రామంలో సోమవారం 36లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విలేజ్ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు…

నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పారిశుద్ధ్య పరిస్థితులపై కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

మన ధ్యాస,నెల్లూరు రూరల్, జనవరి 19 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పారిశుధ్య పరిస్థితులను అధికారులు మరియు ప్రభుత్వ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి .పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచాలని…

పేదల పక్కా గృహాల నిర్మాణాలు ప్రారంభమైయ్యేలా చర్యలు తీసుకోవాలి…. మిడతల రమేష్

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 19 : పేదల పక్కా గృహాల నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి….. మిడతల రమేష్ 26 వేల గృహాలు హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యానికి బిజెపి నేతల నిరసన కార్యక్రమం సోమవారం నెల్లూరు నగరం కలెక్టరేట్లో నిర్వహించినారు.…

బసవరామతారకం మెమోరియల్ క్రికెట్ విజేత కుశాల్ సాయి సిసి

మన ధ్యాస,ఇందుకూరు పేట, జనవరి 19 : నెల్లూరు జిల్లా, ​ఇందుకూరుపేట మండలంలోని పల్లెపాడు డైట్ కళాశాల మైదానంలో ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన నందమూరి బసవరామతారకం మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌లో ‘కుశాల్ సాయి సిసి’ జట్టు విజేతగా నిలిచింది. నందమూరి బసవరామతారకం…