Author: SAMBAIAH1

డబ్బులు డిపాజిట్ చేసుకొని మోసం చేశారు…… మాకు న్యాయం చేయండి.

మన ధ్యాస ,నెల్లూరు, ఆగస్టు 25:వివిడ్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో తాము పది మంది కలిసి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టామని, కనీసం ఆదాయం కానీ పెట్టిన పెట్టుబడి కానీ తమకు ఇవ్వకుండా మోసం చేశారని బాధితుడు సుబ్బరాయుడు తో…

నెల్లూరు రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,ఆగస్టు 24 :*వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసిన దేవరపాలెం సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి, కొండ్లపూడి వైసీపీ నాయకులు అల్లం సునీల్ యాదవ్.*వందలాదిమంది కార్యకర్తలతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో ఆదివారం…

భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు

మన న్యూస్, వెంకటాచలం, ఆగస్టు 24 : * వెంకటాచలం మండలం గొలగమూడిలో సోమిరెడ్డి దంపతులకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. *సోమిరెడ్డికి భారీ గజమాలతో ఘన స్వాగతం. *ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జ్యోతమ్మకు సంప్రదాయ స్వాగతం పలికిన ఆలయ…

విపిఆర్ వికాస్ తో యువతకు ప్రోత్సాహం……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 23:యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. అందుకే విపిఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్‌ వికాస్‌ కార్యక్రమం కింద ఇందుకూరుపేట మండల యువతకు క్రీడా కిట్లు అందజేసినట్లు…

ఆంధ్ర కేసరి జీవితం యువతకు ఆదర్శం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 23:స్వాతంత్య్ర సమరయోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగం చిరస్మరణీమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శనివారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నగరంలోని విపిఆర్‌ నివాసంలో ఆయన చిత్రపటానికి పూల…

శ్రీకాంత్ పెరోల్ విషయంలో రాష్ట్ర వైసీపీ నేతలు ,నెల్లూరు రూరల్ వైసిపి ఇన్చార్జ్ ,వైసీపీ సోషల్ మీడియా దృషప్రచారం చేస్తున్నాయి…………… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్, ఆగస్టు 23: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరులు ఆయన సమావేశంలో మాట్లాడుతూ………,తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేయాలని ప్రజల ఆకాంక్ష.…

ఆడండి… పోరాడండి ….గెలవండి ….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,బుచ్చిరెడ్డిపాలెం, ఆగస్టు 23: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఈషా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. – మహా శివరాత్రి సందర్భంగా భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న ఘనత ఈషా ఫౌండేషన్ వారిదే. – సామాజిక, ధార్మిక రంగాలలలో ఈషా…

ఆలయ కమిటీలో ప్రాతినిథ్యం ఆధ్యాత్మిక సేవ చేసుకునే సువర్ణవకాశం…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, విడవలూరు, ఆగస్టు 23:భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అలఘనాధ స్వామి ఆలయ కమిటి నిర్వాహకులను కోరారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలోని అలఘనాధ స్వామి ఆలయ కమిటి ప్రమాణ…

కూటమి ప్రభుత్వానికి మహిళలందరూ అండగా నిలవాలి………… నెల్లూరు రూరల్ తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, ఆగస్టు 23 :*స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం చాలా మంచి పథకం.*మహిళలందరికీ ఈ పథకం చాలా ఉపయోగకరం టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.మన ధ్యాస, నెల్లూరు రూరల్ ,ఆగస్టు 23:నెల్లూరు నగర మాజీ…

కావలి రాజకీయాలలో కొత్త అధ్యాయానికి తెరలేపిన టిడిపి ……..మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

మన న్యూస్, కావలి, ఆగస్టు 23: ప్రశాంతంగా ఉండే కావలి రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్త అధ్యాయానికి తెరతీసిందని మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు . కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో…