నెల్లూరులో మంది అరేబియన్ రెస్టారెంట్ శుభారంభం
మన ధ్యాస,నెల్లూరు., డిసెంబర్ 1మంది అరేబియన్ రెస్టారెంట్ ను సింహపురి ఆహార ప్రియులు సందర్శించి ఆదరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో నిర్వాహకుల ఆధ్వర్యంలో…