నాయుడుపేటలో న్యూ మైత్రి షాపింగ్ మాల్ శుభారంభం
మన ధ్యాస, నాయుడుపేట, జనవరి 8: తిరుపతి జిల్లా, నాయుడుపేట లో గురువారం న్యూ మైత్రి షాపింగ్ మాల్ ను సినీ నటిమణులు పాయల్ రాజ్ పుత్, అనసూయ ప్రారంభించినారు.సినీ నటీమణులు పాయల్ రాజ్ పుత్, అనసూయ వేరువేరుగా షాపింగ్కు విచ్చేసిన…