Author: Riyazvali K

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (2025-26) సభ్యులు ఈరోజు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుపతి నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్…

రేణిగుంటలో వైభవంగా గౌసియా ఆశ్రమ ఉరుసు ఉత్సవాలు – భక్తులందరికీ ఆహ్వానం…

మత సామరస్యానికి ప్రతీక.. గౌసియా ఆశ్రమ చందన మహోత్సవం… ముంబై కవ్వాలీ పార్టీ ప్రత్యేక ఆకర్షణ…​హిందూ ముస్లింల ఐక్యతకు వేదిక…రేణిగుంట మన ధ్యాస మే 7. రేణిగుంటలో వైభవంగా గౌసియా ఆశ్రమ 67వ వార్షిక చందన మహోత్సవం – భక్తులకు ఆహ్వానం​రేణిగుంట:మత…

అవిలాల గంగమ్మకు వైభవంగా సారే సమర్పించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ ప్రజల ఆరాధ్య దైవం, శక్తి స్వరూపిణి శ్రీ అవిలాల గంగమ్మ జాతర మహోత్సవాలు అంబరాన్నంటాయి. జాతరలో భాగంగా తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన…

*కాంట్రాక్టు కార్మికులకు శ్రీవారి దర్శనం ప్రకటించిన టిటిడి బోర్డు కు సిఐటియు అభినందన….

తిరుపతి .దశాబ్ద కాలానికి పైగా కాంట్రాక్ట్ కార్మికులకు, ఔట్సోర్సింగ్ కార్మికులకు కేటాయించమని కోరుతున్న శ్రీవారి దర్శనం లడ్డు కార్డు గుర్తింపు కార్డులను టీటీడీ బోర్డు ఇవ్వాలని నిర్ణయించడం పట్ల సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో అభినందించారు.టిటిడి చైర్మన్…

శ్రీ సిటీ పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ కి ఘనస్వాగతం పలికిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి లో భాగంగా, ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్ కండిషనింగ్ సంస్థ 'క్యారియర్' తన తయారీ కేంద్రాన్ని శ్రీ సిటీలో నెలకొల్పేందుకు భూమి పూజ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ కి,…

రేణిగుంటలో రైలు ప్రమాదం: కాలు కోల్పోయిన యువకుడు

​రేణిగుంట: రైలు ప్రయాణంలో జరిగిన ఒక దురదృష్టకర ఘటనలో ఓ యువకుడు తన కాలును కోల్పోయిన సంఘటన రేణిగుంటలో చోటు చేసుకుంది. ​స్థానిక వసుంధర నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గణేష్ (30)…

శెట్టిపల్లి రైతుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం: తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి .

తుడా కార్యాలయంలో మంగళవారం శెట్టిపల్లి భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, శెట్టిపల్లి గ్రామ రైతులు తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా…

జపాలి హనుమాన్ జయంతి ఉత్సవాలకు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి ఆహ్వానం

మే 12వ తేదీన జరగనున్న శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకుని, తిరుమల జపాలి తీర్థం మరియు పాపవినాశనం ఆంజనేయ స్వామి ఆలయ రిటర్నింగ్ అధికారి అర్జున్ దాస్ నేతృత్వంలో అర్చక బృందం మంగళవారం తుడా కార్యాలయంలో తుడా చైర్మన్ తిరుమల…

శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్

​శ్రీకాళహస్తి, మే 6: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బుధవారం దర్శించుకున్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ తో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయనకు…

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చెరువు ఆధారం

నీటి సంరక్షణ పనులతో భూగర్భ జలాల పెంపే లక్ష్యం జలధార పనులతో ఉపాధి హామీ వేతనదారులకు వరంగా మారిన వి బి జి రామ్ జి పథకంతిరుపతి మన ధ్యాస మే 5.భారత దేశంలో చెరువులు కేవలం నీటి వనరులే కాకుండా…