రేణిగుంట ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత మిధున్ శాలి.
రేణిగుంట (జూన్ 9):రేణిగుంట మండల ఎంపీడీవో (మండల పరిషత్ అభివృద్ధి అధికారి) కె.వి. రవిచంద్రను స్థానిక జనసేన పార్టీ నాయకుడు మిధున్ శాలి మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. రేణిగుంటలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా జనసేన నేత…