Author: Riyazvali K

రేణిగుంట ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత మిధున్ శాలి.

రేణిగుంట (జూన్ 9):రేణిగుంట మండల ఎంపీడీవో (మండల పరిషత్ అభివృద్ధి అధికారి) కె.వి. రవిచంద్రను స్థానిక జనసేన పార్టీ నాయకుడు మిధున్ శాలి మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. రేణిగుంటలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా జనసేన నేత…

ప్రజాసమస్యల పరిష్కార వేదికలో మానవత్వం…వికలాంగుడికి వీల్ చైర్ మంజూరు చేసిన కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్.

​తిరుపతి జూన్ 9. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మానవత్వాన్ని చాటుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎంపేడు గ్రామానికి చెందిన డి.వెంకటేశ్వర్లు అనే దివ్యాంగుడు తన కదలికల కోసం వీల్ చైర్ కావాలని కలెక్టర్‌కు…

​ఇంధన ధరల పెంపుపై రేణిగుంటలో వామపక్షాల నిరసన..ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్.

రేణిగుంట జూన్ 9.పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా నేడు రేణిగుంట పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ నిరసన కార్యక్రమంలో…

కేంద్రంతో చర్చించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి…………. ఏపీ ఎంఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి

పాండిచ్చేరి సీఎం ను సన్మానించిన ఢిల్లీ బాబు రెడ్డి…… రేణిగుంటజూన్ద్ 9.కేంద్రప్రభుత్వంతో చర్చించి జర్నలిస్టు సమస్యలను పరిష్కరించాలని పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామిని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి కోరారు. పాండిచ్చేరిలోని సీఎం రంగస్వామిని కలుసుకొని…

గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామిని దర్శించుకున్న ఆలయ చైర్మన్ బత్తల గిరి నాయుడు, ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షులు పేరం నాగరాజు.

​ఏర్పేడు, జూన్ 09: చారిత్రాత్మక పుణ్యక్షేత్రమైన ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని శ్రీ పరశురామేశ్వర స్వామి వారిని ఆలయ చైర్మన్ బత్తల గిరి నాయుడు, ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు ఈరోజు దర్శించుకున్నారు. ​స్వామి…

యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగా సాధన చేసిన డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, జూన్ 07: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో…

గ్రామీణ స్థాయి నుండి జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యం

జనసేన పార్టీలో కొత్తగా చేరిన మిథున్ షాలి కి మండల నాయకులు ఘనంగా స్వాగతం……….. అందరి కృషితోనే పార్టీ అభివృద్ధి సాధ్యం……….. మండల అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు, పట్టణ అధ్యక్షురాలు ఆకుల భాగ్యలక్ష్మి వెల్లడి రేణిగుంట జూన్ 7.గ్రామీణ స్థాయి నుండి…

​ జిఎంసి టోల్ గేట్ సర్కిల్‌ కే శ్రీ శరభయ్య యాదవ్ పేరు పెట్టాలి!..​– తిరుపతి స్థానిక రిజర్వేషన్ పోరాట సమితి ‘డి.ఎమ్.సి. భాస్కర్’ ..

తిరుపతి జూన్ 6.భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో అడుగడుగునా భక్తుల సెంటిమెంట్లతో, స్థానిక చరిత్రతో ముడిపడి ఉన్న విషయాలపై టీటీడీ అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు స్థానికులను, భక్తులను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భూలోకంలో…

​ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్.. బాధితుడి ప్రెస్ మీట్..మహిళా సంఘం నాయకురాలి చేతిలో మోసపోయాను… రైల్వే ఉద్యోగి రవి ఆవేదన…

రేణిగుంట, జూన్ 6. మహిళా సంఘం నాయకురాలినని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు తనను ఒక పథకం ప్రకారం ట్రాప్ చేసి, తన పెళ్లిని చెడగొట్టారని తిరుపతి రైల్వే వర్క్‌షాప్ ఉద్యోగి రవి ఆరోపించారు. గురువారం రేణిగుంటలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో…

రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత వేగంగా అందిస్తాం…. సమస్యల పరిష్కారంలో ఆలస్యం వద్దు.. రేణిగుంట తహశీల్దార్‌గా శ్రావణ్ కుమార్ బాధ్యతల స్వీకరణ…

రేణిగుంట జూన్ 5.​రేణిగుంట మండల నూతన తహశీల్దార్‌గా శ్రావణ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు (ఆర్‌ఐలు), విలేజ్ రెవెన్యూ అధికారులు (విఆర్‌ఓలు) ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా…