అధిక ధరలకు ఎరువులు అమ్మితే సమాచారం ఇవ్వండి చర్య తీసుకుంటాం..
మన న్యూస్,నిజాంసాగర్ ,జుక్కల్, అధిక ధరలకు ఎరువులు అమ్మితే సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బిచ్కుంద డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఇంద్రసేన్ అన్నారు.నిజాంసాగర్ మండలంలో ఎరువుల దుకాణాలను, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు,గాయత్రి చక్కర కర్మగారంలో ఉన్న ఎరువుల…