Author: N Prathap Reddy

ఐరాల మండల ప్రధాన రహదారిపై వంతెన నిర్మాణం కోసం జనసేన పార్టీ జనవాణి కార్యక్రమంలో అర్జీ

మన న్యూస్ ఐరాల జూన్-2 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో తేలికపాటి వర్షాలకు ఎమ్మార్వో ఆఫీస్ పక్కన రోడ్డుపై నిరు ఉధృతంగా ప్రవహించడం, పలువురి ప్రాణాలను బలిగొనడం, రోజుల పాటు ప్రజలకు రవాణా సౌకర్యానికి అంతరాయం కలిగించడం,…

హెచ్ఐవి గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె జూన్-2 తవణంపల్లి మండల కేంద్రం తవణంపల్లి సంతలో సోమవారం రాష్ట్ర హెచ్ఐవి నియంత్రణ సంస్థ చిత్తూర్ సర్దార్ పాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏపీ సాక్స్ కళాజాత గీత కళాకారుల బృందం ద్వారా హెచ్ఐవి గురించి మీకు తెలుసా…

ప్రజా సమస్యలపై జేసీని కలిసిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్..

చౌకధర దుకాణాల్లో సరుకులు తక్కువ ఇచ్చిన లేక అలాట్మెంట్ తక్కువ ఇచ్చినట్లు చెప్పిన వేంటనే ఫిర్యాదు చేయండి.. మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-2 పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజలకు చౌకధర దుకాణాల వద్ద సరుకుల అందకపోవడంపై పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి…

అరకు కాఫీ షాప్ ను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ చిత్తూరు జూన్-2 అరకు కాఫీ బార్ ను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సోమవారం ప్రారంభించారు.చిత్తూరు కలెక్టర్ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ బార్ వద్దకు చేరుకున్న *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్కి”* యాదమరి…

స్కూల్ పిల్లల కొరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

మన న్యూస్ తవణంపల్లె జూన్-1 తవణంపల్లి మండల పరిధిలోని దిగువమత్యం సిఎస్ఐ చర్చి నందు పాస్టర్ శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో దేవుని సందేశం స్కూల్ పిల్లలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెలగా సెలవులో ఉన్న పిల్లలకు మరియు…

మైనర్ బాలురకు వాహనాలు ఇవ్వకండి. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సిఐ కత్తి శ్రీనివాసులు వెల్లడి.

మన న్యూస్ బంగారుపాళ్యం జూన్-1 చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఆదివారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఇద్దరూ మైనర్ బాలురు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడడం జరిగిందని, వారి వెహికల్స్ ను సీజ్ చేసి వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి…

పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ చేతుల‌ మీదుగా రేషన్ బియ్యం పంపిణీ..

రేషన్ బియ్యం పంపిణీలో పాత విధానం ద్వారా పేదలకు ఊరట.. రేషన్ దుకాణాల్లో బియ్యం అందుకోవడం పేదవాడి హక్కు.. మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-1 పూతలపట్టు నియోజకవర్గంలో రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ పండుగలా ప్రారంభమైంది. ఆదివారం పూతలపట్టు…

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-1 తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి గంగారపు గోపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగారపు గోపి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటును పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. ఆదివారం పూతలపట్టు మండలం,…

ముత్తరపల్లెలో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేసిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు రేషన్ సరుకులు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం.. మన న్యూస్ తవణంపల్లె జూన్-1 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, ముత్తరపల్లె గ్రామంలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ రేషన్ షాపు సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఆదివారం ముత్తరపల్లె…

మామిడి రైతులకు పండు ఈగ బుట్టలు సబ్సిడీపై సరఫరా

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం మే-30 బంగారుపాళ్యం, తవణంపల్లి మరియు ఐరాల మండలంలోని మామిడి రైతులకు పండు ఈగ బుట్టలు రాయితీపై ఉద్యాన శాఖ సబ్సిడీపై సరఫరా చేస్తున్నట్టు ఉద్యాన శాఖ అధికారి సాగరిక తెలిపారు. వారు మాట్లాడుతూ ఇప్పటికే పండు…