లోకాభిరాముడు విశ్వానికి ఆదర్శం ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు
మన న్యూస్: తిరుపతిలోని అన్నమాచార్య కళాక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రవచనాలు నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం వాల్మీకి రామాయణంలోని కిష్కిందకాండ అధ్యయనాన్ని పద్యాలతో సహా…
మోసూరు రెవిన్యూ సదస్సులో సమస్యలు సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా.. తహసీల్దార్ రవి
మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 9: పాచిపెంట మండలం లో మోసూరు గ్రామంలో సోమవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు అనూహ్యస్పందన లభించింది. తహసిల్దారు డి రవి విలేకరులతో మాట్లాడుతూ సుమారు వందమంది పైగా రైతులు తాము సాగు చేస్తున్న డి పట్టా భూములను…
అధిక దిగుబడిచ్చిన చిరు సంచి వరి
మన న్యూస్ పాచిపెంట, డిసెంబర్ 9: ఖరీఫ్ సీజన్లో వరి అధిక దిగుబడి రావడంతో రైతులు ఆనందంలో వున్నారు.పాంచాలి గ్రామంలో రైతు కొల్లా సత్యనారాయణ పండించిన చిరు సంచుల రకం ఆర్ జి ఎల్ 70 39 పంట కోత ప్రయోగంలో…
బొడ్డపాడు లో స్కూల్ బిల్డింగ్ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
మన న్యూస్ పాచిపెంట డిసెంబర్9: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోబొడ్డపాడు గిరిజన బడి పిల్లలకు స్కూలు బిల్డింగు నిర్మాణము వెంటనే చేపట్టి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని నిరసన కార్యక్రమం పాఠశాల పిల్లలు వారి తల్లిదండ్రులతో చేయడం జరిగింది. స్థానిక గిరిజనులైన.…
డిసెంబర్ 15న నుడా చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రమాణస్వీకారం
మన న్యూస్: కార్యకర్తలందరూ నా కుటుంబ సభ్యులే.. అందరూ తప్పకుండా రావాలి. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలయ్య బాబు ఆశీస్సులతో రెండో సారి నుడా చైర్మన్ గా ఎన్నికయ్యా. మంత్రి నారాయణ నాయకత్వంలో నుడా పరిధిలోని అన్ని గ్రామాలను…
మంత్రి కొల్లు రవీంద్రను సన్మానించిన టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీ కృష్ణారెడ్డి
మన న్యూస్: తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, టిడిపి సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. మంత్రి కొల్లురవీంద్ర కు రేణిగుంట…
సాలూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
మన న్యూస్ సాలూరు డిసెంబర్8,పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో 63 లక్షల వ్యయంతో అఫిషియల్ కాలనీ, శివాజీ సెంటర్, గొల్లవీధి, మరియు 6,7,8 వార్డుల డ్రైన్స్, రోడ్లులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి సంధ్యారాణి ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన డ్రైన్స్ పనులకు…
కాపీ తోటలను పండించే గిరిజన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మన న్యూస్ పాచిపెంట డిసెంబర్8 పార్వతీపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో కాఫీ గింజలను తయారు చేయడానికి ప్రోసిజర్ మిషన్ ప్రభుత్వం అందించాలి.గిరిజన కార్పొరేషన్ ద్వారా కాపీ గింజలు కొనుగోలు చేయాలి.కాఫీ తోటలను పండించే గిరిజన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి.…
అంబులెన్సును ప్రారంభించిన ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 108 అంబులెన్సును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి జెండా ఊపి ప్రారంభించారు..అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి…
తహశీల్దార్ హెచ్చరిక బోర్డుతో రోడ్డునపడ్డ గోపాలరావుపేట గ్రామస్తులు పురుగుల మందే శరణ్యం అంటున్న రైతులు
మన న్యూస్: భద్రాద్రికొత్తగూడెం జిల్లా,పినపాక మండలం , గోపాలరావుపేట గ్రామ శివారు లో శనివారం నాడు రవి అస్తమిస్తున్న సమయంలో పినపాక తహశీల్దార్ అద్దంకి నరేష్ 128 వ సర్వే నెంబర్ బాపనయ్యకుంట పారకం పరిధిలోని 126.07 ఎకరాల భూమిలో పాతిన…