Author: MANANEWS1

సోషల్ పార్కు ఏర్పాటు.. పూర్వ విద్యార్థులకు అభినందనం, నవోదయ విద్యాలయ మాజీ ప్రిన్సిపాల్ సత్యవతి

మన న్యూస్, నిజాంసాగర్,( జుక్కల్ ) చదువుకున్న పాఠశాలకు ఏదో విధంగా సహాయం చేయాలని ఉద్దేశంతో నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా 8 వ బ్యాచ్ కి చెందిన విద్యార్థులు…

ఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం

మన న్యూస్:ఎల్ బి నగర్.సమాజ సేవలో ఆవోపా విశిష్టత డిసెంబర్ 25, 2024 రోజునఆవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కులానికి చెందిన పెళ్లీడున్న యువతకు పరిచయ వేదికను కల్పించే ఉద్దేశంతో ఏడవ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు.ఈ పవిత్రమైన సేవా…

ఘనంగా 9 లండన్ కిడ్స్ అనుయల్ డే సెలబ్రేషన్స్

మన న్యూస్:ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్లోని న్యూ పద్మా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ భవనం లో9 లండన్ కిడ్స్ స్కూల్ అనుయల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి 9 లండన్ కిడ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.నవోదయ విద్యాలయంలో..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో 8 వ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎంతో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యాలయలో పని చేసి గత నెలలో పదవి విరమణ పొందిన ప్రిన్సిపాల్ సత్యవతి ,గతంలో…

తూర్పు డెల్టా చైర్మన్ గా మురాల శెట్టి సునీల్ కుమార్

మన న్యూస్: గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుడిగా మురాలశెట్టి సునీల్ కుమార్(జనసేన)ఎంపికయ్యారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యక్షునిగా తమలంపూడి సుధాకర్ రెడ్డిని ఎన్నుకున్నారు. తూర్పు డెల్టా పరిధిలోని 16సాగునీటి సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు…

గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు తప్పిస్తాం.రూ. 46కోట్లతో గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం

మన న్యూస్: పార్వతీపురం గిరిజన ప్రాంతాల్లో రహదారి, తాగునీరు, ఉపాధికల్పనకు కృషి మక్కువ ప్రాంతమంటే నాకు మక్కువ గిరిజన యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు బలమైన పరిష్కారం ప్రతి రెండు మాసాల్లో 12 రోజులు మన్యంలోనే పర్యటిస్తా…

సీఎం కప్ ఖో ఖో మొదటి బహుమతి కలెక్టర్ చేతుల మీదుగా అందజేత

మన న్యూస్:నిజాంసాగర్,కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సీఎం కప్ ఖో ఖో మొదటి బహుమతి ఎల్లారెడ్డి అర్బన్ సాధించారు. వీరికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ జిల్లా అదనపు కలెక్టర్ మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ చేతుల మీదుగా బహుమతిని అందుకోవడం జరిగింది,…

యువత డ్రగ్స్ మాదకద్రవ్యాల నుండి దూరంగా ఉండాలి..పద్మ భూషణ్ కోడూరు ఈశ్వర వర ప్రసాద రెడ్డి , పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.

మన న్యూస్:ఎల్బీనగర్ దగ్గర నిర్వహించిన డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ 2K RUN కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న పద్మ భూషణ్ కోడూరు ఈశ్వర వర ప్రసాద రెడ్డి , పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.ఈ సందర్భంగా పద్మ భూషణ్…

ఏపీఎంఈడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పుట్ట మహేందర్ ను సన్మానించిన చక్రధర్ సిద్ధాంతి

మన న్యూస్:వెదురుకుప్పం తిరుపతి జిల్లా రొయ్య హాస్పిటల్ ఓపి ప్రాంగణంలో శనివారం జరిగినటువంటి సమావేశంలో ఏపీఎంఈడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పుట్ట మహేందర్ గారిని శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి దైవాజ్ఞ రత్న డాక్టర్ చక్రధర్ సిద్ధాంతి ప్రముఖ జ్యోతిష్యులు రాష్ట్ర నంది…

సోక్రటీస్ స్కూల్ లొ ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు

మన న్యూస్: వెదురుకుప్పం మండలంలోని సోక్రటీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ దేవళంపేట నందు ముందస్తుగా గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ నమూనాలను ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గుణశేఖర్ గణిత ఉపాధ్యాయులు గణేష్ రెడ్డి,…