సోషల్ పార్కు ఏర్పాటు.. పూర్వ విద్యార్థులకు అభినందనం, నవోదయ విద్యాలయ మాజీ ప్రిన్సిపాల్ సత్యవతి
మన న్యూస్, నిజాంసాగర్,( జుక్కల్ ) చదువుకున్న పాఠశాలకు ఏదో విధంగా సహాయం చేయాలని ఉద్దేశంతో నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా 8 వ బ్యాచ్ కి చెందిన విద్యార్థులు…