Author: MANANEWS1

శేట్పల్లి వాసి హైదరాబాదులో మృతి

మన న్యూస్:లింగంపెట్ డిసెంబర్ 23:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సిద్దయ్య తండ్రి బాలరాజయ్య వయస్సు (56) శెట్టిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సిద్దయ్య గత కొంతకాలంగా కుత్బుల్లాపూర్ సూరారం కాలనీలో నివాసం ఉంటున్నారు,తేది 20/12/2024…

బీఆర్ఎస్ ప్రమాద బీమా చెక్కు అందజేత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ).బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా చెక్కును అందజేశారు నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామానికి చెందిన కురుమ కృష్ణమూర్తి పిడుగు పాటుతో చనిపోగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో బీమా చెక్కును బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు…

ఘనంగా క్రిస్మస్ వేడుకలు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండల కేంద్రంలోని రాజ రాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…

మాస్ట‌ర్ ఫ్లాన్ రోడ్ల బాధితుల‌కు త్వ‌ర‌లో టిడిఆర్ బాండ్లుః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్:తిరుప‌తి,మాస్ట‌ర్ ఫ్లాన్ రోడ్డుల కార‌ణంగా భూమి కోల్పోయిన అర్హుల‌కు ఫిబ్ర‌వ‌రి నాటికి టిడిఆర్ బాండ్లు మంజూరైయ్యేలా చూస్తామ‌ని ఎమ్మ‌ల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే త‌మ సొంత భూముల విలువ పెంచుకునేందుకు మాస్ట‌ర్ ఫ్లాన్ రోడ్డుల పేరిట నిధులు దోచుకున్నార‌ని…

సైబర్ ఆర్థిక నేరాలు పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.

మనన్యూస్:తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సైబర్ మోసగాళ్లు చేసే మోసాలు గురించి వివరిస్తూ మొదటగా మనకు ఫోన్ చేసి మీ మీద ఒక పార్సెల్ వేరే దేశంకు బుక్ అయ్యింది అందులో డ్రగ్స్ వున్నాయి అందుకు సంబందించిన ఎవిడెన్స్ మా దగ్గర వున్నాయి.…

గొల్లప్రోలు చేరిన సోమనాధేశ్వర దివ్య స్వర్ణిమ రథం, ఘన స్వాగతం పలికిన భక్తులు

మన న్యూస్:బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో శ్రీ సోమనాధేశ్వర వజ్ర లింగ దర్శనం దివ్య స్వర్ణిమ రథం సోమవారం గొల్లప్రోలు చేరుకుంది. గత 5 సంవత్సరాల నుండి 5 రాష్ట్రాలలోని సుమారు 6వేల గ్రామాలలో పర్యటిస్తూ గొల్లప్రోలు చేరుకున్న దివ్య స్వర్ణిమ రథానికి భక్తులు…

వైయస్సార్ సిపి లోనే కొనసాగుతాం రాష్ట్ర కార్యదర్శి,నల్లవెంగనపల్లి ఎంపిటిసి, పార్టీ పెద్దల ఒప్పందాలతో రాజీనామాలు ఉపసంహరించాం

మనన్యూస్:వెదురుకుప్ఫం మండలంలోని వైసిపి రాష్ట్ర కార్యదర్శి పేట ధనంజేయులరెడ్డి సతీమణి నల్లవెంగన పల్లి యం.పీ. టీ. సీ సభ్యురాలు సుజాత ల పదవులకు మనస్తాపం తో రాజీనామా చేయాలన్న నిర్ణయం పార్టీ పెద్దలు మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,…

మహిళ,గిరిజన అభివృదే ప్రభుత్వ ధ్యేయం

మన న్యూస్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరి శికర గ్రామాల్లో 7 I.T.D.A ల పరిధిలో 14.27 కోట్ల వ్యయంతో 76 బర్త్ వెయిటింగ్ హోమ్స్ గర్భిణీలు ఏడు రోజులు ముందుగా వచ్చి ఉండటానికి మరియు పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు…

స్పార్క్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్యశిబిరం.200మందికి కంటి వైద్య పరీక్షలు

మన న్యూస్: ప్రతినిధి)ఏలేశ్వరం స్పార్క్ సంస్థ సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్).ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత చైర్మన్ ఎస్.సాయి సందీప్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఆరోగ్య లో భాగంగాసంస్థ అడ్వైజరీ బోర్డ్ డైరెక్టర్ వి వెంకట్ రెడ్డి…

బీసీ ఉద్యోగుల సంఘం తిరుపతి జిల్లా కమిటీ ఎన్నిక

మన న్యూస్:తిరుపతి జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం సమావేశం ఆదివారం స్థానిక జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశంలో బి సి ఈఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు టి గోపాల్, ప్రధాన కార్యదర్శి బట్టా భాస్కర్ యాదవ్ ముఖ్య…