Author: MANANEWS1

క్రీడాకారులను సన్మానించిన కలెక్టర్ సీక్తా పట్నాయక్.

మనన్యూస్,నారాయణ పేట:క్రీడలలో రాణించి జాతీయస్థాయిలో బంగారు పథకాలు సాధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ క్రీడాకారులకు తెలిపారు.రాష్ట్రస్థాయిలో జరిగిన జాతీయ 16వ బాలుర యూత్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రాష్ట్ర మీట్ జావలిన్ త్రోలో సందీప్ బంగారు పతకం సాధించడం పట్ల జిల్లా…

గిర్దావర్ -1 గా గణపతి బాధ్యతల స్వీకరణ

మనన్యూస్,పినపాక:మండల గిర్ధావర్ 1 గాసి హెచ్ గణపతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు.గతంలో ఇదే తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించారు.సోమవారం తాసిల్దార్ అద్దంకి నరేష్ ను కలసి నియామక పత్రాన్ని అందజేసి విధులకు హాజరయ్యారు.ఈ సందర్భంగా…

మణుగూరు లో జరిగే ఏఐఎస్ఎఫ్ మండల స్థాయి టాలెంట్ టెస్ట్ ను జయప్రద చేయండి

విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు ప్రతిభా పరీక్షలు దోహదపడతాయి విద్యార్థులు పరీక్షల ద్వారా మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలి మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:మణుగూరు మణుగూరు మండలం,విద్యార్థులలో ప్రతిభని,సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు,ప్రతిభా పరీక్షలు ఉపయోగపడతాయని విద్యార్థులు ప్రతిభా పరీక్షలు ద్వారా మానసిక ధైర్యాన్ని పెంచుకుని…

నెల్లూరులో రాజన్న మిలిటరీ హోటల్ శుభారంభం

మనన్యూస్,నెల్లూరు:పోగతోటలో రాజన్న మిలిటరీ హోటల్ ఆదివారం ఉదయం తెలుగుదేశం నాయకులు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రారంభించినారు.ఈ హోటల్ అధినేత పిక్కిలి రాజా మాట్లాడుతూ.హోటల్ రంగంలో 15 సంవత్సరాల అనుభవంతో రాజన్న మిలిటరీ హోటల్ ప్రారంభించడం జరిగింది అన్నారు. ఎక్కడ…

నెల్లూరులో ఎస్ఎస్ఎ క్యాటరింగ్ ప్రారంభం

మనన్యూస్,నెల్లూరు:ఎస్ఎస్ఎ క్యాటరింగ్ అధినేత సయ్యద్ షబీర్ అహ్మద్ మాట్లాడుతూ. నెల్లూరు పెద్ద బజార్ వద్ద ఎస్ఎస్ఎ బిర్యానీ సెంటర్ ను గత 13 సంవత్సరాలుగా విజయవంతంగా నడుపుతూ నేడు అలంకార్ సెంటర్ వద్ద ఎస్ఎస్ఎ క్యాటరింగ్ ను ప్రారంభిస్తున్నాము అని అన్నారు.అన్ని…

కిసాన్ సుఖీభవ కోసం 134 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

మనన్యూస్,గొల్లప్రోలు:కిసాన్ సుఖీభవ కోసం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.134 వారాలు గా దూడల సంతకు వస్తున్న అమ్మకం కొనుగోలు దారులకు ఆకలి తీర్చుతున్న జనసేన…

దుర్గాడ శివాలయంలో కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం

మనన్యూస్,గొల్లప్రోలు:సోమవారం దుర్గాడ శివాలయంలో కళ్యాణం మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.ముందుగా ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు,దత్తు సోదరులు.మహా గణపతి పూజ ధ్వజా రోహణ నిర్వహించి.స్వామివారికి,అమ్మవారికి,మంగళ స్నానాలు నిర్వహించి పెళ్ళికొడుకుని,పెళ్ళికూతురుని చేసి సౌభాగ్య స్త్రీలచే పసుపు వాయ నిర్వహించారు.నీరాజన మంత్ర పుష్పాలతో ఆలయ సేవా…

కుంభమేళా ప్రయోగరాజ్ త్రివేణి సంగమం పవిత్రమైన జలoను అందజేసిన కోల రవీందర్ ముదిరాజ్

మనన్యూస్,సురారం:కుంభమేళా ప్రయోగరాజ్ త్రివేణి సంగమం నుండి పవిత్రమైన జలాల ను 50 మిల్లీమీటర్ల చొప్పున తయారుచేసి బాటిళ్లను 1500 మంది భక్తులకు సురారంలొ గల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు అందివ్వడం జరిగింది అట్టి గంగాజలంను అందుకున్న ప్రజలు రవీందర్ ని…

జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుడికి నేతాజీ వాకర్స్ చేయూత

మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:జాతీయ స్థాయి అథ్లెటిక్‌ క్రీడాకారుడు అపక సతీష్ కు మణుగూరు నేతాజీ వాకర్స్ ఆర్ధికంగా రూ.10వేలు చేయూత అందించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దుమ్ముగూడెం మండలం,మారాయిగూడెం గ్రామానికి చెందిన అపక సతీష్ రాష్ట్ర,జాతీయ స్థాయిలో పాల్గొని ప్రతిభ కనబరిచారు.గత నెల జనవరి కేరళ…

నెల్లూరులో మెడికవర్ మరియు కార్తికేయ డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్

మనన్యూస్,నెల్లూరు:సిటీ 28 డివిజన్లో జనసేన పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే భాగంగా జిల్లా పర్యవేక్షకులు ఏపి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో గునుకుల కిషోర్ సతీమణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో 16 డివిజన్,గుర్రాల మడుగు సంఘంలో మెడి కవర్ క్యాంపు నిర్వహించి…