సింహ వాహనంపై మూడవరోజు భక్తులకు దర్శనం ఇచ్చిన కామాక్షి సమేత మొగిళీశ్వరస్వామి.
మనన్యూస్,బంగారుపాళ్యం:చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ స్వయంబు మొగిలీశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా మూడవ రోజు కామాక్షి సమేత మొగిలేశ్వర స్వామి మంగళవారం రాత్రి సింహ వాహనం పై పురవీధులలో దర్శనమిచ్చారు. కామాక్షి సమేత…