తిక్కవరం గ్రామంలో పర్యటించిన గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్
సుపరిపాలన ముందడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిల్లకూరు, బుధవారం: చిల్లకూరు మండలంలోని తిక్కవరం గ్రామాన్ని బుధవారం గూడూరు శాసనసభ్యులు పి. సునీల్ కుమార్ పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న “సుపరిపాలన ముందడుగు” కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ పర్యటనను నిర్వహించారు. ఈ…