దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ -పాచిపెంట ఎంపీడీఓ బి జె పాత్రో వెల్లడి
Mana News :- పాచిపెంట, నవంబర్ 22( మన న్యూస్ ):- పాచిపెంట మండల పరిషత్ పరిధిలో గల దివ్యాంగులకు,సీనియర్ సిటిజన్ లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి అవసరమైన ఉపకరణములు ఇచ్చుటకు గాను సాలూరు మండల పరిషత్ కార్యాలయ…