ఆంధ్రా భద్రాద్రి క్షేత్రానికి డిసెంబర్ 12న చిన జీయర్ స్వామి రాక

స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేస్తున్న ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు

Mana News :- ప్రత్తిపాడు (మన న్యూస్ ప్రతినిధి) :- ప్రత్తిపాడు జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్ర గిరి కొండపై వివేకానంద స్వామి విగ్రహం ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి క్షేత్రానికి డిసెంబర్ 12వ తేదీన పరమహంస పరివ్రాజకులు, పద్మ భూషణ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి రానున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన చాట్ల పుష్పారెడ్డి,పత్రి రమణ తెలిపారు. చిన్న జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో వేదమంత్రాలతో శ్రీరామ పాదుకా పూజ వేలాది మంది భక్తులతో నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తున్నామని,ఆసక్తి ఉన్న భక్తులు కమిటీ వారిని సంప్రదించి పేరు నమోదు చేయించుకోవాలని భక్తులకు తెలియజేస్తున్నామని అన్నారు.ఆయనకు హిందూ సాంప్రదాయం ప్రకారం వివిధ రకాలసాంస్కృతిక కార్యక్రమాలతో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.ప్రముఖ వ్యాపారవేత్త చామంతుల శ్రీనివాసరావు ఇంటి వద్ద నుండి ఆంధ్రా భద్రాద్రి క్షేత్రం వరకు నడక మార్గంలోనే ఆయన చేరుకుంటారని,అందువల్ల రోడ్లకి ఇరువైపులా శుభ్రపరచి ఘన స్వాగతం పలకడానికి ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నట్లు తెలిపారు.ఈ అభివృద్ధి పనుల పర్యవేక్షణలో నేతి శ్రీనివాసరావు,గంటా నాగబాబు,కంబాల నారాయణరావు,తోలేటి రామకృష్ణ ఉన్నారు.

  • Related Posts

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు నోబెల్ డే కార్య క్రమాన్ని రసాయన శాస్త్ర విభాగ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో…

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.