ఎల్బీనగర్ లో స్పా సెంటర్ ల గురించి కరపత్రాల కలకలం
Mana News :- స్పా సెంటర్ ల గురించి కరపత్రాలు ఎల్బీనగర్ లో హల్చల్ చేస్తున్నాయి. దీనిలో నిజ నిజాలు ఎలా ఉన్నా ఇప్పుడు దీని గురించే అందరిలో హాట్ టాపిక్ గా మారింది. ఎవరు ఈ కరపత్రాలను ఇక్కడ వేశారో…
మొండివెంగనపల్లిలో అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర
వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని మొండి వెంగనపల్లి గ్రామంలో నడివీధి గంగమ్మ తల్లి జాతర మంగళ వారం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా మంగళవారంరాత్రి గ్రామంలోని పురవీధుల్లో అమ్మవారిని పల్లకిలో ఊరేగింపు చేపట్టారు. ఊరేగింపులో భాగంగా ప్రతి ఇంటి…
అత్యాధునిక సౌకర్యాలతో కోహెడ మార్కెట్ ను నిర్మిస్తాం
ఎల్బీనగర్ . మన న్యూస్:- తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసి ఆర్థిక విధ్వంసం సృష్టించిన గత ప్రభుత్వ నాయకులు దొంగే దొంగ అంటూ మరోసారి విధ్వంసానికి దిగుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం…
అంగన్వాడీలు, హెల్పర్ల అంత్యక్రిియలకు రూ.15 వేలు
Mana News : చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉంటూ మరణించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంత్యక్రియలకు రూ.15 వేలు మంజూరు చేసే పథకాన్ని పొడిగించింది. ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర…
రేపటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్
Mana News :- దేశంలోనే తొలిసారిగా APలో రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. తొలి విడతలో పౌరులకు దేవదాయ, ఎనర్జీ, APSRTC, రెవెన్యూ, అన్న క్యాంటీన్, CMRF, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లోని 161 సేవలు అందించనుంది.…
గురువుల మార్గదర్శనంతో శ్రీవారి అనుగ్రహం
Mana News , Tirupati :- మానవులకు భగవన్నామస్మరణ ఒక్కటే ముక్తికి మార్గమని ఉడిపికి చెందిన పెజావర మఠాధిపతి శ్రీవిశ్వప్రసన్నతీర్థస్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు అయిన శ్రీపురందరదాసుల ఆరాధన మహోత్సవాలు మంగళవారం టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో…
గంజాయి కేసులో కోట్ల విలువైన ఆస్తులు సీజ్: SP
Mana News :- శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో అరెస్ట్ అయిన శెట్టి ఉమామహేశ్వరరావు కు చెందిన ఆస్తులను సీజ్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు. విశాఖలో నివాసం ఉంటున్న నిందితుడు 222 కిలోల…
చిత్తూరులో మహిళల భారీ ర్యాలీ
Mana News :- జిల్లా కేంద్రం చిత్తూరులో స్థానిక పిసిఆర్ సర్కిల్లో 36వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం సాయంత్రం ట్రాఫిక్ సిఐ నిత్య బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు మహిళ ఉద్యోగులు పాల్గొని ఘనంగా నిర్వహించారు.…
వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్ రెడ్డి
Mana News :- తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి వైసీపీ ఆభ్యర్థి ఎంపికపై మంగళవారం సాయంత్రం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని ఎంపిక…
Dr.Mohan Babu & Vishnu Manchu Meet Hon’ble Chief Minister of Gujarat, Shri Bhupendra Patel
Mana News :- Legendary actor Mohan Babu garu and his son, Dynamic Star Vishnu Manchu, are currently immersed in the post-production and promotional activities of their highly anticipated Pan-India project…

