అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిఘన నివాళి”

మనన్యూస్,నెల్లూరు:అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి.అమరజీవి జయంతి కార్యక్రమానికి హాజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, పలువురు ఆర్యవైశ్య సోదరులు.అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పిస్తున్నాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ
తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనే నినాదంతో, తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు.అమరజీవి త్యాగానికి ప్రతిఫలంగా తెలుగువారి కోసం ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరిట నెల్లూరు జిల్లాకు నామకరణం చేయాలని, దశాబ్దాలుగా పలువురు అనేక విజ్ఞప్తులు చేసినా, పట్టించుకునే నాధుడే కరువయ్యాడు అని అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు కి నెల్లూరు జిల్లాకు ఉన్న అనుబంధ, సంబంధాల దృష్ట్యా, నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టడం సమంజసమనే భావించిన కార్యరూపం దాల్చలేదు. నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి, దశాబ్దాలుగా పెండింగులో ఉన్న అమరజీవి అభిమానుల కోరిక తీర్చిన మహనీయుడు స్వర్గీయ వై.యస్.రాజశేఖర్ రెడ్డి అని అన్నారు.
అమరజీవి అడుగుజాడల్లో, ఆయన ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ, ప్రజలకు సహాయం చేస్తూ అండగా నిలిచిన వ్యక్తి మన నాయకుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి.
కూటమిపాలనలో విద్వేషాలు, కక్ష సాధింపులు తప్ప, మహనీయుల స్పూర్తితో పని చేయాలన్న ఆలోచన లేకపోవడం దౌర్భాగ్యం అని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం అమరజీవి జయంతి సందర్భంగా ఆయన చూపిన బాటలో నడుస్తూ, ఆయన ఆశయ సాధన కోసం పునరంకితమవుతామని ప్రతిజ్ఞ చేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.

  • Related Posts

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 8 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//