Author: mananews

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది.

తీరని విద్యార్థుల దాహం..! నిబంధనలను బేకాతర్ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు మౌలిక వసతులను పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా,మండల విద్యాశాఖ అధికారికిసామాజిక కార్యకర్త కర్నె రవి వినతి మనన్యూస్,పినపాక నియోజకవర్గం:మణుగూరు విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలను ఫీజులుగా తీసుకుంటున్న ప్రైవేటు…

బుచ్చిబాబు ఫ్యామిలీ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభం

మనన్యూస్,ఎల్బీనగర్:టి కె ఆర్ కమాన్ దగ్గర లో గాడిపల్లి చంద్రమౌళి,ఏళ్ల రామ్ రెడ్డి సంయుక్త నేతృత్వంలో బుచ్చిబాబు ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ మొదటి బ్రాంచ్ అని,తమ రెస్టారెంట్ నందు వెజ్ నాన్…

కిడ్స్ క్లబ్ ప్రీస్కూల్ ప్రారంభోత్సవం

మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గం అల్మాస్గూడ న్యూ మధురానగర్ రోడ్ నెంబర్ 1 లో కులకర్ణి భార్గవి,మధు సుధన్ నేతృత్వంలో కిడ్స్ క్లబ్ ప్రీస్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ ప్రారంభోత్సవ ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్…

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి రిమాండ్.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మద్దూరు మండలానికి చెందిన 17 సంవత్సరాల ఒక మైనర్ బాలికను నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బళ్ళు నాయక్ తండాకు చెందిన ధనవాత్ పవన్ కుమార్ కు 14 రోజుల రిమాండ్ విధించి సబ్ జైలుకు తరలించడం…

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో “దీక్ష” త్వరలో విడుదల.

Mana News ;- ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్ లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, స్వీయ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం”దీక్ష”. లవ్…

‘మాతృ’ చిత్ర పాటలకు రచయిత చంద్రబోస్ ప్రశంసలు !!!

Mana News :- మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన చిత్రాలన్నీ ఇంత వరకు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మాతృ దేవో భవ నుంచి బిచ్చగాడు వరకు ఎన్నెన్నో కల్ట్ క్లాసిక్‌గా నిలిచాయి. ఇప్పుడు ఇదే మదర్ సెంటిమెంట్‌తో…

పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్లో నిత్య అన్నదానం-జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు

పిఠాపురం మార్చి 18 మన న్యూస్ ;-డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యాఅన్నదానం కార్యక్రమం మొదలు పెట్టడం చాలా సంతోషం అని కౌడా చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ…

వైఎస్ఆర్‌సీపీకి మరో షాక్… ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి మర్రి రాజశేఖర్ రాజీనామా

Mana News :- వైఎస్ఆర్‌సీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ బుధవారం రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నలుగురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్‌సీకి గుడ్ బై చెప్పారు.తాజాగా రాజశేఖర్…

బెట్టింగ్ యాప్స్ దందా వెనుక ఇంకా ఎవరురెవరు దాగిఉన్నారు ???

Mana News :- ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్లపై తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ఇంకా యాప్స్ ప్రమోషన్‌ను ఆపడం లేదు. దేశ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నవాళ్లు వేల మంది ఉన్నారు. ముఖ్యంగా…