Author: mananews

శ్రీ స్వర్ణ గిరి కాంచీపురం సిల్క్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం

మనన్యూస్,ఎల్ బి నగర్:ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం నుండి బి.యన్ రెడ్డి నగర్ వెళ్లే దారిలో శ్రీ స్వర్ణ గిరి కాంచీపురం సిల్క్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కుటుంబ సభ్యులు,బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ హీరోయిన్…

పివి కాలనీ సింగరేణి పాఠశాలలో భోజనశాల ఇతర సౌకర్యాలు కల్పించాలి

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:పి.వి కాలనీ సింగరేణి పాఠశాలలో భోజనశాల ఇతర సౌకర్యాలు కల్పించాలనీ కోరుతూ ఏరియా ఎడ్యుకేషనల్ సొసైటీ కరస్పాండెంట్ డీజీఎం పర్సనల్ ఎస్. రమేష్ కి వినతి పత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నె బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా…

ఇకపై “భాష” పేరుతో విభజన జరగకూడదు..

Mana News :- హిందీ’ భాషపై తమిళనాడు, కేంద్రం మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భాష పేరుతో దేశంలో ఇప్పటికే తగినంత విభజనలు జరిగాయి, ఇకపై అది జరగకూడదు” అని…

రజిత సీనియర్ నటి ఇంట తీవ్ర విషాదం

Mana News :- టాలీవుడ్‌లో ప్రముఖ క్యారెక్టర్‌ నటిగా గుర్తింపు పొందిన రజిత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయలక్ష్మీ (76) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఆకస్మిక సంఘటన రజిత కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. విజయలక్ష్మీకి…

ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు

Mana News :- తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని ముచ్చట చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, తెలంగాణలో…

మరోసారి అక్రిడిటేషన్ల గడువు పెంపు..!

Mana News , హైదరాబాద్ : తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు)గడువును మరో మూడునెలల పాటు ప్రభుత్వం పొడిగించినట్లు తెలుస్తోంది.గతేడాది డిసెంబర్లో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రాబోయే మూడు నెలల కాలానికి గడువు పొడిగించగా ఈ…

విశాఖకు నాలుగు నెలల్లో కొత్త మాస్టర్‌ ప్లాన్‌: మంత్రి నారాయణ

Mana News :- అమరావతి: నాలుగు నెలల్లో విశాఖ మహానగర పాలక సంస్థ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై సచివాలయంలో అధికారులు, విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశం…

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు

Mana News :- రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు తన సతీమణి శ్రీమతి భువనేశ్వరి, కుమారుడు మరియు ఏపీ హెచ్ఆర్డీ మంత్రి శ్రీ లోకేష్, కోడలు శ్రీమతి బ్రహ్మిణి, మనవడు చి.దేవాన్ష్ తో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని…

అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి తిరిగి వెళ్లిపోతున్నారా? ఏం జరుగుతోంది?

Mana News :- తెలంగాణ సభలో అయితే 119 మంది, ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇందులో అందరు ఎమ్మెల్యేలు సభకు అటెండ్ కారు. కొందరు ఎమ్మెల్యేలు తాము మాట్లాడే సమయం ఇచ్చిన రోజు మాత్రమే సభకు వస్తుంటారు.…

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

నర్వ మండలం, మన న్యూస్ :-గీతా భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాత్కాలికంగా పాఠశాల పరిపాలనా బాధ్యతలను చేపట్టి, నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు.పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..విద్యార్థులకు సమాజంలోని బాధ్యతలను…