హాల్ టికెట్ల పేరుతో విద్యార్థులను వేధిస్తే చర్యలకు సిద్ధం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం మనన్యూస్:ఈ నెల 17 నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్ల జారీలో ఫీజులు పెండింగ్ లో ఉన్నాయన్న నెపంతో జిల్లాలో పలు…
చైతన్య క్లినిక్ ఘనంగా ప్రారంభోత్సవం
మనన్యూస్,నాగోల్:ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్లోని ఆనంద్ నగర్ చౌరస్తాలో డాక్టర్ చైతన్య నేతృత్వంలో చైతన్య క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ముద్దగొని రామ్మోహన్ గౌడ్ హాజరయ్యారు.హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ హాస్పిటల్ లో అన్ని రకాల చికిత్సలు అందుబాటులో…
మానవత్వం చాటుకున్న బీ టి పిఎస్ సి ఈ బిచ్చన్న, ఉద్యోగులు
చిన్నారి కొమరం లాస్యశ్రీ కు బాసటగా బీ టీ పీ ఎస్. సీ ఈ బిచ్చన్న రూ 10 వేలు ఆర్ధిక సాయం. లాస్య శ్రీ ఆరోగ్యం, ఉన్నత చదువులకయ్యే ఖర్చంతా తామే భరిస్తామని హామీ. మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
సినీ దర్శకుడు డాక్టర్ పిసి ఆదిత్య కు మహాత్మా గాంధీ స్మారక పురస్కారం
మన న్యూస్ :- నిత్య ప్రయోగశిలి విలక్షణ దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్యను మరో అత్యున్నత పురస్కారం వరించింది. భువనేశ్వర్ ఒడిస్సా కు చెందిన ప్రముఖ సేవా సంస్కృతిక సంస్థ ఫేమస్ పీపుల్ ఇండియా వారు దర్శకుడు పిసి ఆదిత్యను…
అనుమతి లేని 3 ఇసుక ట్రాక్టర్స్ సీజ్
మనన్యూస్,కామారెడ్డి:పాల్వంచ మండలం గురువారం ఉదయం బండరామేశ్వర్ పల్లి వాగు నుండి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ ఐ అనిల్ తెలిపారు అనుమతి లేకుండా…
పదవ తరగతి విద్యార్థులకు రైటింగ్ ఫ్యాడ్ పెన్ వితరణ
మన న్యూస్ తవణంపల్లె మార్చ్ 12:- ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని మండలంలోని వెంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి పరీక్షలు రాసే…
ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ
మనన్యూస్,నారాయణ పేట:తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, నిరుద్యోగుల కలను తీర్చే విధంగా కొలువుల పండుగను నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని మఖ్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి తెలిపారు. హైద్రాబాద్…
బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ అభివృద్దే నా లక్ష్యం కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి,
మనన్యూస్,బి.యన్ రెడ్డి నగర్:డివిజన్ పరిధిలోని బి.యన్.రెడ్డి నగర్ ఫేస్ 1 పార్కులో 21,00,000 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్స్ ఓపెన్ జిమ్ ను బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, పరిశీలించడం…
స్వామి విద్యానికేతన్ స్కౌట్స్ మరియు గైడ్స్ ఆధ్వర్యంలోఆధునిక మానవుడు సైన్స్ & టెక్నాలజీ కార్యక్రమం
మన న్యూస్ :- ఈరోజు స్వామి విద్యానికేతన్, సాయిరాం నగర్, హై స్కూల్ రోడ్, జీవీఎంసీ 67 వార్డులో గల స్వామి విద్యానికేతన్ పాఠశాల ఇండోర్ ఆడిటోరియంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో “ఆధునిక మానవుడు – సైన్స్ అండ్ టెక్నాలజీ”…
పదవ తరగతి విద్యార్థులకు వార్షికోత్సవ వేడుకలు నిర్వహించిన ఉపాధ్యాయులు
తవణంపల్లి మన న్యూస్ మార్చ్ 12 :-మండలంలోని వెంగంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 2024 25 సంవత్సరానికి గాను పదవ తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్న విద్యార్థులకు స్కూలు ఉపాధ్యాయులు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.…