Author: mananews

దీపావళి రహస్యం జ్ఞాన జ్యోతి వెలిగించండం • దీపావళి సందర్భంగా జ్ఞానత్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం

కుప్పం, మన ధ్యాస : దీపావళి రహస్యం జ్ఞాన జ్యోతిని వెలిగించడమేనని త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక కుప్పం కుప్పం కమిటీ అధ్యక్షులు కృష్ణ తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ధన త్రయోదశి నాడు కుప్పం,…

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు కేసులో టిడిపి నేతలపై కుట్ర!– టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి

వెదురుకుప్పం,మన ధ్యాస ,అక్టోబర్ 16 :చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన కేసులో టిడిపి నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,…

పెనుమూరులో బైపాస్ రోడ్డు నిర్మించాలంటూ పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి– టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి

పెనుమూరు, మన ధ్యాస , అక్టోబర్ 16 :చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రమైన పెనుమూరులో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ అభివృద్ధి దిశగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.బి.…

పంచాయతీ గదుల ఆక్రమణపై కేసు పెట్టాలి !- టిడిపి నేత డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 14:– చిత్తూరు జిల్లా, పెనుమూరులో ఆరు పంచాయతీ గదులను ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం…

గురుకుల విద్యార్ధుల మృతి పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు

మన ద్యాస, సాలూరు :- జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరకు ఎంపి డాక్టర్ తనూజా రాణి ఆధ్వర్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, రిటైర్డ్ జస్టిస్ రామ సుబ్రమణియన్ ని కలిసి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం…

టాక్ ఆఫ్ ది టౌన్ ముని రామ్ రెడ్డి కి లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు

అభినందించి శుభాకాంక్షలు తెలిపిన పలువురు హిందూ బంధువులు,మిత్రులు అభిమానులు తిరుపతి,మన ధ్యాస ,అక్టోబర్ 12: తిరుపతి మహతి ఆడిటోరియంలో ఆదివారం వే ఫౌండేషన్ వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జరిగాయి. ఫౌండర్ పైడి అంకయ్య ఆధ్వర్యంలో భారతీయ హైందవ సంస్కృతి,సంప్రదాయాన్ని…

జర్నలిస్టు శివమూర్తికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు..

తిరుపతి,మన ధ్యాస : సీనియర్ పాత్రికేయులు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు శివమూర్తి ను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సన్మానించారు. ఆదివారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో భారతీయ సాంస్కృతిక ఉత్సవం 2025లో భాగంగా జరిగిన వే…

తిరుమలకు కాలినడక యాత్రలో భీమినేని చిట్టిబాబు నాయుడుకి ఘన స్వాగతం

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, మన ధ్యాస , అక్టోబర్ 11:పాలసముద్రం గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు భీమినేని చిట్టిబాబు నాయుడు గారు భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాక్షాత్కార దృష్టి కోసం తిరుమలకు కాలినడక యాత్ర ప్రారంభించి…

మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ రద్దు అవుతుంది : వజ్రాల చంద్రశేఖర్

తిరుపతి, మన ధ్యాస, అక్టోబర్ 5: –మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ హక్కులు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయని న్యాయ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వజ్రాల చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలోని సరస్వతీ శిశు మందిరంలో జరిగిన హిందూ ఉపాధ్యాయ సమితి…

వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టండి..!జిఎస్టి తగ్గింపుతో అన్ని రంగాలు అభివృద్ధి..!18% నుండి 5 శాతం జీఎస్టీ తగ్గింపు లబ్ధిదారులకు ఎంతో ఆదా..!

భారీగా తగ్గనున్న వాహనాలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రికల్ మరియు నిత్యవసర వస్తువులు..!సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే..!సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. వింజమూరు సెప్టెంబర్…