Author: mananews

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

ఎస్ ఆర్ పురం, మన న్యూస్.. జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం,ఎస్ఆర్ పురం మండలం కేంద్రంలో ఏపీజేడబ్ల్యూ యూనియన్ ప్రెస్ క్లబ్ ను ప్రభుత్వ విప్…

అల్లా ద‌య ముస్లీంలంద‌రిపై మెండుగా ఉండాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃరాష్ట్ర ప్ర‌భుత్వం ముస్లీం సోద‌రుల‌కు ఇప్తార్ విందు ఇచ్చింది. స్థానిక ఆర్సీ రోడ్డులోని షాదిమ‌హల్ లో బుధ‌వారం సాయంత్రం న‌మాజ్ అనంత‌రం ఇప్తార్ విందు జ‌రిగింది. ఇప్తార్ విందును రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ‌, వ‌క్ప్ బోర్డ్ సంయుక్తంగా ముస్లీంల‌కు ఇచ్చారు.…

మక్తల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం

మనన్యూస్,నారాయణ పేట:ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏ.రవి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపాలిటీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీనియర్ నేతలు కట్టా సురేష్ కుమార్ గుప్తా, మండల అధ్యక్షులు గణేష్ కుమార్, బి.చంద్రకాంత్…

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

మనన్యూస్,నారాయణ పేట:కృష్ణానది పరివాహక ప్రాంతమైన మక్తల్ నియోజకవర్గంలో రబీ సీజన్ కు సంబంధించిన వరి పంట కోతలు ఇప్పటికే విరివిగా కొనసాగుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు రైతుల నుండి…

ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండుతున్న పంటలునష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి ఎండిన పంట పొలాలను పరిశీలించినమాజీ వ్యవసాయ శాఖ మంత్రి

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలనియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం కొండాపురం, వెంకటాపురం, ఉమీత్యాల గ్రామాలకు ర్యాలెంపాడు రిజర్వాయర్ నుంచి 104 ప్యాకేజ్ కింద సాగునీరు రాక ఎండిన వరి పొలాలను గద్వాల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు…

నవోదయ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన ఎక్సలెంట్ భాషా హై స్కూల్ విద్యార్థి

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి జిల్లా లో జనవరి లో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షలో పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల ఎక్సలెంట్ భాషా హై స్కూల్ విద్యార్థి సాలేంద్ర ప్రీతమ్ యాదవ్ 6వ తరగతి కి…

ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నియామకం హర్షనీయం

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:గత పది సంవత్సరాల పరిపాలనలో బిఆర్ఎస్ పార్టీ అన్ని రకాల వ్యవస్థలను సర్వనాశనం చేసిందని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం విమర్శించారు. ముఖ్యంగా ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసారని, ఫలితంగా వైద్యఆరోగ్యాన్ని కేసీఆర్ బ్రష్టు పట్టించారని అన్నారు.…

బడంగ్ పేట్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గం బడంగ్ పేట్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత…

వేసవి అపరాల సాగుతో అదనపు ఆదాయం వ్యవసాయ అధికారి పి గాంధీ..

మనన్యూస్,శంఖవరం:వేసవి అపరాల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా కొంతంగిలో రైతులకు వేసవిలో అపరాల సాగు,పచ్చిరొట్ట పంటల ఆవశ్యకత,వేసవి దుక్కులు ప్రాముఖ్యత,పి.ఎం కిసాన్,రైతుల రిజిస్ట్రేషన్,రాయితీపై యంత్ర పరికరాలు,ప్రకృతి వ్యవసాయ…

పాలసీ జీవితానికే భరోసా.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కె సునీల్

మనన్యూస్,శంఖవరం:మనం చేయించుకున్న పాలసీలే మనకు ఆపద సమయంలో భరోసాగా నిలుస్తాయని శంఖవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కె సునీల్ అన్నారు.శంఖవరం స్టేట్ బ్యాంక్ లో మంగళవారం ఇటీవల ప్రమాదంలో మరణం పొందిన శృంగవరం గ్రామానికి చెందిన కొల్లు లోవసత్తిబాబు…