నాలుగు రోజులుగా నిలిచిన నీటి సరఫరా
మనన్యూస్,కొండాపురం:కొండాపురం మండలంలోని మక్కినవారిపాలెం, వెల్లటూరి వారి పాలెం, ఇసుకపాలెం,బొమ్మిపాలెం, భీమార్పాడు గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు రోజుల కిందట సాయి పేట ఎస్సీ కాలనీ సమీపంలో మెయిన్ పైప్ లైన్ దెబ్బతింది. మరమ్మతులు చేయలేదు. ఆర్డబ్ల్యూఎస్…