Author: mananews

నాలుగు రోజులుగా నిలిచిన నీటి సరఫరా

మనన్యూస్,కొండాపురం:కొండాపురం మండలంలోని మక్కినవారిపాలెం, వెల్లటూరి వారి పాలెం, ఇసుకపాలెం,బొమ్మిపాలెం, భీమార్పాడు గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు రోజుల కిందట సాయి పేట ఎస్సీ కాలనీ సమీపంలో మెయిన్ పైప్ లైన్ దెబ్బతింది. మరమ్మతులు చేయలేదు. ఆర్డబ్ల్యూఎస్…

పోలీస్ సిబ్బందికి ఆధునాతన ట్రాఫిక్ పరికరాలు అందజేసిన జిల్లా ఎస్పీ

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగుళాంబ గద్వాల్ పోలీస్ సిబ్బందికి ఆధునాతన ట్రాఫిక్ పరికరాలు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్జి ల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాగంగా అమలు పరిచే ట్రాఫిక్ నియమాలను మరింత పకడ్బందీ గా అమలు…

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీద రవిచంద్ర కు ఘన సన్మానం

మనన్యూస్,నెల్లూరురూరల్:తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో సైతం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేదానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ వ్యక్తి బీద రవిచంద్ర.బీద రవిచంద్ర గారి ఎమ్మెల్సీ నిర్ణయం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది.శ్రీధర్ అన్నతో నాకు 35…

రంజాన్ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే ఆర‌ణి

మనన్యూస్,తిరుప‌తి:ఈ నెల 31వ తేది జ‌రిగే రంజాన్ ప్రార్థ‌న‌ల కోసం ఈద్గా మైదానంలో మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్ల‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు, మున్సిప‌ల్ కార్పోరేష‌న్ అద‌న‌పు క‌మిష‌న‌ర్ చ‌ర‌ణ్ తేజ్ రెడ్డి, స‌హాయ క‌మిష‌న‌ర్ అమ‌రయ్య‌, ఇంజినీరింగ్…

ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీగా తరలిరండి

టిడిపి నాయకులు, జాతీయ బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం మనన్యూస్,తిరుపతి:యాదవ కార్పొరేషన్ కు తిరుపతి టిడిపి బిసి నాయకులు మాజీ తుడా చైర్మన్ జి నరసింహ యాదవ్ రాష్ట్ర చైర్మన్ గా ఏప్రిల్ 2వ తేదీన…

రామ్ చ‌ర‌ణ్ మరిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃగ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రుయా ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణలో తిరుప‌తి రామ్ చ‌ర‌ణ్ యువశ‌క్తి స‌భ్యులు గురువారం మ‌ధ్యాహ్నం అన్న‌దానం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పేద‌ల‌కు అన్న‌దానం పంపిణీ చేశారు. రామ్ చ‌ర‌ణ్ ఆయురారోగ్యాల‌తో మ‌రిన్ని…

నెల్లూరులో మున్సిపల్ పార్క్ స్థలాన్ని పరిశీలించిన నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రూరల్ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్, శోధన్ నగర్ మున్సిపల్ పార్క్ స్థలాన్ని గురువారం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తో కలసి పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు నగర మాజీ మేయర్ నందిమండలం భాను…

MRPS కర్నాటక రాష్ట్ర కార్యవర్గ సమావేశం…ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ మంద కృష్ణ మాదిగ గారు…

మనన్యూస్:కర్నాటక రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత సాధించుకోవడానికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద చర్చించుకోవడానికి బెంగుళూర్ లో రాష్ట్ర కార్యవర్గ సదస్సు జరుగుతుంది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు పాల్గొన్నారు.కర్ణాటక రాష్ట్ర…

పదవ తరగతి పరీక్షలో మాల్ ప్రాక్టీస్కు ప్రయత్నిస్తున్న నిందితుల అరెస్టు.

మనన్యూస్,కామారెడ్డి:జిల్లా ఎస్ పి కార్యాలయంలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో 64 సెంటర్లలో ఎస్ ఎస్ సి ఎగ్జామ్స్ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న సమయంలో జుక్కల్ జెట్ పి హెచ్ ఎస్…

జాతీయ మానవ హక్కుల జిల్లా కమిటీ నియామక పత్రాలు అందజేంత

మనన్యూస్,కామారెడ్డి:జాతీయ మానవ హక్కుల కమిటీ నేషనల్ చైర్మన్ మమ్మద్ యాసిన్,తెలంగాణ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారంగా కామారెడ్డి జిల్లా చైర్మన్ మర్రి మహిపాల్ జనరల్ సెక్రెటరీ విజయ భాస్కర్ రావు కన్వీనర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ మెంబర్స్…