Author: mananews

క్రీడాకారుల నిధులు రోజా రూ. 119 కోట్లు దోచేశారు..

మనన్యూస్,తిరుపతి:వైసీపీ ప్రభుత్వంలో క్రీడల శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా పేద క్రీడాకారులకు రూ. 119 కోట్లను దోచేశారని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన…

గిరిజన ప్రాంతాల్లో రోడ్లు సదుపాయాలు కల్పించాలి,

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరిన గిరిజనులు, మనన్యూస్,పార్వతిపురం:మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రహదారులు పూర్తిస్థాయిలో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గుమ్మడి గూడ జంక్షన్ వద్ద గిరిజన యువత…

వివేకానంద హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,కోవూరు:నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం లోని వివేకానంద హై స్కూల్ 32వ వార్షికోత్సవ వేడుకలకు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామ సుబ్బారెడ్డి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కి…

నెల్లూరులో మహాలక్షమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:ఉగాది పండుగ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు 44 వ డివిజన్ చాకలి వీధిలోని మహాలక్షమ్మ ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమానికి..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా 44 వ…

మచ్చలేని మహానేత బాబు జగ్జీవన్ రామ్…. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:మాజీ ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నెల్లూరు వేదాయపాళెం సెంటరులోని ఆయన విగ్రహానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్యతో కలిసి నివాళులర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి…

భావితరాలకు ఆదర్శప్రాయుడు బాబూ జగజీవన్ రామ్గూ డూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్.

మనన్యూస్,గూడూరు:భారతదేశానికి బాబు జగజీవన్ రామ్ సేవలు మరువలేనివి గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా.పేద బడుగు దళితుల కోసం చట్టాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్:ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్బాబు జగజ్జివన్ రావు ఆశయాలను ఆలోచనల స్ఫూర్తిగా యువత…

ప్రభుత్వ కాలనీలలో తాగునీటి సౌకర్యం కల్పించండి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:ప్రభుత్వ కాలనీలలో తాగునీటి సదుపాయం కల్పించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని విపిఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవూరు…

ప్రశాంతమ్మ చొరవతోనే షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యకు పరిష్కారం దొరికింది

మనన్యూస్,కోవూరు:ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అసెంబ్లీలో ప్రస్తావించిన కారణంగానే షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించింది.28 కోట్ల బకాయిలు చెల్లించేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు.13 ఏళ్లుగా తాము చేస్తున్న పోరాటం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కృషితో ఫలించిందన్నారు…

140 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం,,సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

మనన్యూస్,గొల్లప్రోలు:140 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.140 వారాలు గా దూడల సంతకు వస్తున్న అమ్మకం కొనుగోలు దారులకు ఆకలి తీర్చుతున్న జనసేన…

దుర్గాడ శివాలయంలో ఆరుద్ర నక్షత్రం అభిషేకాలు

మనన్యూస్,గొల్లప్రోలు:మండలం,దుర్గాడ గ్రామంలో.ప్రసిద్ధిగాంచిన శివాలయంలో.ఈ రోజున ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు సోదరులు.మహాగణపతి పూజ, మహన్యాస పారాయణ.గావించి.స్వామివారికి పంచామృతాలు, పళ్ళరసాలు,చెరకు రసము, సుగంధ జలాలతో విశేష అభిషేకం నిర్వహించి… వివిధ రకాల పుష్పాలతో అలంకరణ…