క్యాచ్ వదిలేస్తే అంతే సంగతులు.. కోహ్లీ స్టైల్లో వార్నింగ్!
Mana News :- ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన 20వ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన అర్ధశతకం సాధించాడు. ఈ ఆటగాడు 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అయితే బ్యాటింగ్తో పాటు విరాట్ కోహ్లీ మరో కోణంలో…