

మన న్యూస్ లింగంపెట్ 12:24 ,కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లో ని లింగంపేట్ టౌన్ లో 12 గంటలకి మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను సిద్ధిగతులను విద్యార్థులను పాఠశాల సిబ్బందిని తెలుసుకోవడం జరుగుతుంది ఒంటి గంటకి పోల్కంపేట్ లో హెల్త్ సబ్ సెంటర్ ను ప్రారంభించనున్నారు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ తో పాటు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొననున్నారు